Home » Tollywood
నటి రేణు దేశాయ్ తన రెండు కార్లను అమ్మేశారు. ఆమెకేవైనా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అందుకే కార్లు అమ్మేశారా? అనుకునేరు.. అలాంటిదేమీ లేదు. పవన్తో విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలలో ఆమె తనకు ఎటువంటి లోటు లేదని చెప్పిన సంగతి తెలిసిందే. అలా
యన్.టి.ఆర్ బయోపిక్ సినిమా గురించి దర్శకుడు దేవా కట్టా, నిర్మాత విష్ణు ఇందూరి మధ్య ట్విట్టర్ వేదికగా వివాదం కొనసాగుతోంది. సోమవారం రాత్రి (ఆగస్టు 10) దేవా కట్టా చేసిన ట్వీట్తో వీరి మధ్య వివాదం నెలకొన్న వెలుగులోకి వచ్చింది. ‘‘ప్రారంభంలో నేను రాస�
‘నకిలీ, డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు, రోషగాడు’ ఇలా పలు చిత్రాలతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో విజయ్ ఆంటోని. ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తోన్న ‘అగ్ని సిరగుగల్’ చిత్రాన్ని తెలుగులో ‘జ్వాల’ పేరుతో విడుదల
దక్షిణాది చిత్ర పరిశ్రమలో బయోపిక్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల జీవితకథల ఆధారంగా తరకెక్కిన బయోపిక్స్ మంచి ఆదరణ చూరగొన్నాయి. మరికొన్ని నిర్మాణ దశలోనూ, విడుదలకు సిద్ధంగానూ ఉన్నాయి. టాలీవుడ్లో ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్సార్ బ�
ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా తీవ్ర సంక్షోభం ఎదురుకుంటోంది. షూటింగులు లేవు.. కొత్త సినిమాల ముచ్చట్లు తెలియవు.. తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలంతా ఇప్పటి వరకు టైం దొరక్క చేయలేని పనులు చేస్తున్�
అక్కినేని నాగార్జున చిన్నకొడుకు అఖిల్ ఫస్ట్ సినిమాకి వచ్చిన హైప్ చూస్తే తప్పకుండా యూత్ స్టార్ అవుతాడనుకున్నారంతా.. అంచనాలను అందుకోలేకపోయినా ఓ రకంగా అతనికి మంచిదే అయింది. సినిమా సినిమాకు తనను తాను మౌల్డ్ చేసుకుంటూ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్క
లేట్ అయినా లేటెస్ట్గా అన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి అప్పటి నుండి నిత్యం ఎంతో సందడి చేస్తున్నారు. ఓ వైపు కరోనాపై అవగాహన కల్పిస్తూనే పలు ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేస్తున్నారు. ఆదివారం ఉదయం త�
టాలీవుడ్ నటుడు కృష్ణుడు తన తాత పెన్మత్స సాంబశివరాజు కోల్పోయినట్లుగా ట్వీట్ చేశారు.. వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు (87) అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ల వివాహం శనివారం(ఆగస్టు8) రామానాయుడు స్టూడియోస్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.‘‘కుటుంబంలోకి స్వాగతం మిహికా’’ అంటూ అక్కినేని కోడలు సమంత దగ్గుబాటి వారి కోడలు మిహికా బజాజ్క�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదినం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఫిలింనగర్లోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకి ఎంత�