Home » Tollywood
కరోనా మహమ్మారి టాలీవుడ్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రాజమౌళి ఫ్యామిలీ కరోనా బారిన పడి, కోలుకున్న విషయం తెలిసిందే. బండ్ల గణేష్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, డైరెక్టర్ తేజ, నిర్మాత డివివి దానయ్య, సింగర్ స్మిత.. ఇలా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలవైపే మొగ్గుచూపుతున్నారు. లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత డిజిటల్ మాధ్యమాలకు మరింత ఆదరణ పెరిగింది. సినిమాలు, వెబ్ సిరీస్లు, ఆకర్షణీయమైన ప్యాకేజీలతో పలు ఓటీటీలు ప్రేక్షకులను అట�
అతిలోకసుందరి శ్రీదేవి జయంతిని పురస్కరించుకుని యంగ్ హీరోయిన్ ఇషాచావ్లా.. ఓ గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు. మిషన్ గ్రీన్, ముంబై సంస్థ ద్వారా దాదాపు 101 రకాల పండ్ల మొక్కలను ఆమె రైతులకు ఇవ్వబోతున్నారు. తద్వారా ఏర్పడే గ్రీనరి, పొల్యూషన్ లేని ప�
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ హెల్త్ ఇష్యూస్తో ఇబ్బందిపడుతున్నారు. మొన్నీమధ్య బ్రీతింగ్ ప్రాబ్లమ్తో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కరోనా అన్నారు. కాదని తేలిన తర్వాత.. లంగ్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంది.. ఇక లేట్ చేస్తే ప్రమాదమే అంటూ స
సీనియర్ హీరోయిన్ కస్తూరికి కింగ్ నాగార్జున అంటే క్రష్ అట.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి పాపులర్ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి శంకర్ పెళ్లి తర్వాత అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆలీ హో
మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది డిసెంబర్లో వీరి వివాహం జరుగబోతోంది. తాజాగా నిశ్చితార్థ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలి�
కారు ప్రమాదానికీ, దగ్గుబాటి అభిరామ్కూ ఎలాంటి సంబంధం లేదు.. అసలు అది దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన కారే కాదని తాజాగా దగ్గుబాటి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. బుధవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో దగ్గుబాటి అభిరా�
‘అ!’ సినిమాతో జాతీయ అవార్డు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల తన మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’ని ప్రకటించారు. యానిమేషన్తో రూపొందించిన టైటిల్ లోగోను రిలీజ్ చేయగా ఈ టైటిల్ వివాదాస్పదంగా మారింది. తెలుగులో ఇది మొట్టమొదటి జాంబీ ఫిల్మ్ కా�
కోట్ల రూపాయల పెట్టుబడితో రోజులు తరబడి శ్రమించినా రాని ఔట్ పుట్ ను సింపుల్ గా స్మార్ట్ వర్క్ తో రాబట్టారు ఆ కుర్రాళ్లు. సినీ ఫీల్డ్ లో తలపండిన ఉద్దండులతో శభాష్ అనిపించుకున్నారు. వాళ్ల టాలెంట్ చూసి నెటిజన్లంతా అదుర్స్ అంటూ ప్రశంసలతో ముంచెత్త�
మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది డిసెంబర్లో వీరి వివాహం జరుగబోతోంది. త్వరలో వీరి నిశ్చితార్థం జరుగనుంది. అయితే ఆ కార్యక్రమానికి �