Home » Tollywood
మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ వెంకట చైతన్యల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా తరలివచ్చింది. ఆగస్టు 13వ తేదీ రాత్రి 8 గంటలకు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో ఎంగేజ్మెంట్ జరిగింది. కరోనా కారణంగా కేవలం…కొద్ది �
విక్టరీ వెకంటేష్.. అగ్ర నిర్మాత డి.రామానాయుడి తనయుడిగా సినీ రంగప్రవేశం చేసినా అతితక్కువ సమయంలోనే తనకంటూ ఓ సొంత గుర్తింపు, ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నారు. వెంకటేష్ నటించిన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ 1986 ఆగస్టు 14న విడుదలైంది. 2020 ఆగస్టు 14 నా�
పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు, దర్శకుడు ప్రభు తాజాగా ‘రాంగ్ గోపాల్ వర్మ’ అనే చిత్రం రూపొందిస్తున్నారు. ప్రముఖ హాస్య కథానాయకుడు షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో వివాదాస్పద విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ ఓ కీలక పాత్రలో నటి�
మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ వెంకట చైతన్యల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా తరలివచ్చింది. ఆగస్టు 13వ తేదీ రాత్రి 8 గంటలకు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో ఎంగేజ్మెంట్ జరిగింది. కరోనా కారణంగా కేవలం…కొద్ది �
ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ పరిశ్రమ ఆందోళనకు గురైంది. కరోనా లక్షణాలతో ఈనెల 5న బాలు ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అప్పటినుంచి చెన్నైలోని ఎంజీఎం హ
టాలీవుడ్ వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్ట్లు చేసినందకుగాను పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల�
‘నా తొలి సినిమా ‘ఎన్కౌంటర్’ 1997 ఆగస్టు 14న విడుదలైంది. ఏడాది తర్వాత సరిగ్గా అదే రోజున ‘శ్రీరాములయ్య’ రిలీజ్ అయింది. దర్శకుడిగా నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఆగస్టు 14 నాకు చాలా ప్రత్యేకమైన తేది. అందుకే ఆ రోజేనే ‘వేదిక’ సంస్థను ప్రారంభిస్తున�
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్లోని నెపోటిజంపై పెద్ద దుమారమే రేగుతోంది. ఈ క్రమంలో మహేశ్భట్, ఆలియా భట్ సహా సినీ వారసులపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్భట్ దర్శకత్వంలో సంజయ్ద�
దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రాన్ని తాజాగా అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిల మధ్య స్నేహం, రాజకీయ వైరం ఆధారంగా రూపొందుతోన్న ఫిక్షనల�
కోడి ముందా..? గుడ్డు ముందా..? ఏళ్ల తరబడి చిక్కు ప్రశ్నగా ఉన్న ఈ గజిబిజి ప్రశ్నకు సూపర్స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ జవాబు చెప్పారు. వివరాళ్లోకి వెళ్తే.. నమ్రత మాజీ మిస్ ఇండియా అనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె బాలీవుడ్లో హీరోయిన్గా