Home » Tollywood
తెలుగు సినిమా కొత్త ఒరవడి సృష్టిస్తుంది. కమర్షియల్ బాట నుండి కొత్త ప్రయోగాల వైపు దృష్టి సారిస్తుంది.. తెలుగు ప్రేక్షకులు కూడా ఆ ప్రయోగాలను ఆదరించటం మంచి పరిణామం.. ‘లాహిరి లాహిరి లాహిరి’లో మొదలుకొని ఎన్నో విజయవంతమైన తెలుగు చిత్రాల్లో నటించి�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో పలువురు సినీ సెలబ్రిటీలు స్వచ్ఛందంగా భాగమవుతున్నారు. తాజాగా రష్మిక మందన్నా ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి హీరోయిన్ రాశీఖన్నా మొక్కలు నాటింది. ఈ సంద�
స్వార్థ, స్వప్రయోజనాలపై సంధించిన సినీ విమర్శనాస్త్రం ‘‘పరాన్నజీవి’’ ఇతరుల వ్యక్తిగత జీవితాలను కించపరుస్తూ, తన స్వార్ధపూరిత స్వప్రయోజనాలకు అర్థం పర్ధంలేని సినిమాలు తీస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తా�
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ భార్యగానే కాకుండా యువ పారిశ్రామికవేత్తగా, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్గా, సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నారు ఉపాసన కొణిదెల. ఈ రోజు (సోమవారం) ఉపాసన పుట్టినరోజు. ఈ సందర్భంగా రా�
సత్యదేవ్, నందితా శ్వేత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. తమిళ్ సినిమా ‘సతురంగ వేట్టై’ కు రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రం 2018లో విడుదలైంది. తాజాగా ఈ చిత్ర దర్శకుడిని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. అదేంటి అప్పుడెప్పుడో సినిమా
కరోనా మహమ్మారి సెలబ్రిటీలను కూడా కలవర పెడుతోంది. రాజకీయ నాయకులతో పాటు సినీ రంగంలోని వారికి కరోనా సోకి భయ పెడుతోంది. తాజాగా యాక్షన్ హీరో సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె హీరోయిన్ ఐశ్వర్య కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆమె ఇన్ స్టా గ్రా�
వివాదాస్పద దర్శకుడు మరోమారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పెట్టుకున్నాడు. పవన్ ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ ‘పవర్ స్టార్’ సినిమా తీస్తున్న వర్మ తాజాగా గడ్డి తింటావా అనే సాంగ్ రిలీజ్ చేశాడు. పవన్ రాజకీయ జీవితంలో జరిగిన పొరపాట్లను ఏకర�
కాంట్రవర్సీ కింగ్ రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వపర్స్టార్’. ఈ నెల 22న ఈ సినిమా ట్రైలర్ను తన ఆర్జీవీ వరల్డ్ డాట్ కామ్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ‘పవర్స్టార్’ ట్రైలర్ను చూడాలనుకుంటే రూ.25 చ�
కరోనా కారణంగా హీరో నితిన్ పెళ్లి వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. నితిన్, షాలిని వివాహానికి సంబంధించి ఫిబ్రవరిలోనే పసుపు కుంకుమ ఫంక్షన్ను ముగించారు. ఆ తర్వాత చాలా గ్రాండ్గా ఈ పెళ్లిని జరపాలని ఇరు కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు. కానీ క�
సోషల్ మీడియా వినియోగం పెరిగే కొద్దీ నేరగాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి పలు సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల పేర్లతో ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడిన ఉదంతాలు ఇప్పటివరకు చాలా చూశాం. ఇప్పుడీ �