Home » Tollywood
మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్ కు దగ్గరైంది తమిళ సోయగం నివేదా పేతురాజ్. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ తాజాగా విశ్వక్ సేన్ తో కలిసి పాగల్ సినిమాలో నటించింది.
టాలీవుడ్లో హాట్టాపిక్గా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా స్పందించారు.
‘మా’లో రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది? ప్రస్తుత ‘మా’ ఉపాధ్యక్షురాలు, అధ్యక్ష బరిలో ఉన్న నటి పంపిన ఓ వాయిస్ మెసేజ్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ వాయిస్ మెసేజ్లో ఆమె మా’ అధ్యక్షుడు నరేష్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా కొన్ని కాంబినేషన్లు చాలా కొత్తగా, గమ్మత్తుగా ఉంటాయి.. ప్రాజెక్టు వస్తుందంటేనే భలే క్రేజీగా ఉంటాయి. అందుకే అభిమానులే కాదు.. ఆయా కాంబినేషన్లో సినిమాలు రావాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. అలాంటి క్రేజీ కాంబ
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది కానీ ఇంకా పూర్తిగా పోలేదు. ఆ మాటకొస్తే మహమ్మారి ఇప్పట్లో మన సమాజాన్ని వదిలేలా కనిపించడం లేదు. అయితే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కేసులు భారీగా తగ్గడంతో ప్రభుత్వాలు అన్నిటికీ అనుమతులిచ్చాయి. తెలంగాణలో �
''ఫండ్ రైజింగ్'' అన్నారు.. ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ ఎక్కారు..!
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు మా ఎన్నికలే హాట్ టాపిక్. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమాల విడుదల ఏంటి? సినిమా భవిష్యత్ ఏంటి అన్న దానిని మించి.. మా కాబోయే అధ్యక్షుడు ఎవరు.. ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయనేదే ఇప్పుడు తీవ్రంగా జరిగే చర్చ. త్వరలోనే మా ప
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే టక్కున చెప్పే పేరు పూజా హెగ్డే.
ఎటకారమో.. పొగడ్తలో అర్థం కాకుండా ట్వీట్స్ వెయ్యడంలో రామ్ గోపాల్ వర్మను మించినోళ్లు లేరు. ఇటీవలికాలంలో కాంట్రవర్శీల్లేకుండా స్ట్రెయిట్గా పాయింట్ చెప్పేస్తూ ట్వీట్లు వేస్తున్నా కూడా అందులో ఎక్కడో కొంచెం ఎటకారం కనిపిస్తోంది అంటూ కామెంట్ల�
కరోనా.. సినీ పరిశ్రమను అతలాకుతలం చేసి పారేసింది.. కోలుకోలేని దెబ్బ తీసింది.. సినీ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసింది.. ఎప్పుడూ సందడిగా ఉండే థియేటర్లు ఇప్పుడు బోసిపోతున్నాయి..