Home » Tollywood
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్సింగ్ను ఈడీ అధికారులు విచారించారు. 6 గంటలకు పైగా రకుల్పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది....
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటి ఛార్మీ రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్ పెడలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఛార్మీకి ఈడీ నోటీసులు ఇచ్చింది.
నేను శైలజ సినిమా నుండి యంగ్ హీరో రూటు మార్చి కొత్త కొత్త కాంబినేషన్లో సినిమాలను ఒకే చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూర్తిగా లుక్ కూడా మార్చేసిన రామ్..
మన తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు, దర్శక నిర్మాతల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు కానీ.. కూతుళ్ళను ఇండస్ట్రీలోకి తీసుకురావడం మాత్రం చాలా అరుదు.
ఈడీ దర్యాప్తు చేసే అంశాలు
డ్రగ్స్ కేసులో ఈ నెల 31 నుంచి విచారణ ప్రారంభించనుంది ఈడీ.. సెప్టెంబర్ 22 లోగ సినీ స్టార్స్ విచారణ ముగించేలా సమన్లు జారీ చేసింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సారి ఈడీ రంగంలోకి దిగింది. చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుపాటి, రవితేజ తోపాటు మరికొందరికి సమన్లు జారీచేసింది ఈడీ.
టాలీవుడ్లో థియేటర్ ఎగ్జిబిటర్స్, నిర్మాతల మధ్య వివాదం ముదురుతోంది. మొన్న తమపై ఎగ్జిబిటర్స్ చేసిన వ్యాఖ్యలకు నిర్మాతలు కౌంటర్ ఇచ్చారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొడవ నెలకొంది. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల కానుండగా ఒకటి థియేటర్లలో మరొకటి ఓటీటీలో రిలీజ్ కావడమే వివాదానికి కారణం..
టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్ నుంచి ఆహ్వానం అందింది. సినీ పెద్దలతో కలిసి వచ్చి సీఎంను కలవమన్నట్లు పేర్ని నాని ఫోన్ లో చెప్పారు.