Home » Tollywood
తెలంగాణ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుంది. ఇప్పటికే పగటి సమయంలో కార్యకలాపాలకు ప్రభుత్వం అడ్డంకులు తొలగిపోగా ఇక ఒక్కోక్కటికీ తెరుచుకొనేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
గాన గంధర్వుడు.. సుమధుర గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతిని పురస్కరించుకుని తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనకు స్వరనీరాజనం అందించబోతోంది.
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే ఇండస్ట్రీ చాలా మంది ప్రముఖులను కోల్పోయింది. మరికొందరు సినీ ప్రముఖుల కుటుంబసభ్యులు అనారోగ్యంతో చనిపోతున్నారు. తాజాగా హీరో రామ్ పోతినేని ఇంట్లో విషాదం చోటు చేసుకుంద�
ఇండస్ట్రీ వ్యక్తులతో మంచి సంబంధాలు మెయింటెయిన్ చేయడంలో హీరోయిన్ పూజా హెగ్డే ఎప్పుడూ ముందు ఉంటుంది. పారితోషికం లేదా కాల్ షీట్ల విషయంలో అస్సలు ఇబ్బంది పెట్టదు. ఏదో విధంగా అడ్జస్ట్ చేస్తుంది. ఇప్పుడా విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. పరిశ్రమలో త�
కరోనా కష్టకాలంలో టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి తన పెద్ద మనసు చాటుకున్నాడు. కోవిడ్ బారిన పడి కష్టాల్లో ఉన్న డైరెక్టర్ కుటుంబానికి అండగా నిలిచాడు సప్తగరి. ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం చేశాడు.
కరోనా మహమ్మారి దెబ్బకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంకెన్నో జీవితాలు ఛిద్రమవుతున్నాయి. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి కష్టకాలంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గొప్ప నిర్ణయం తీసుకున�
Singareni Movies: తెలంగాణలో షూటింగుల సందడి మొదలైంది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లోనూ మేకర్స్ షూటింగ్ జరుపుతున్నారు. అలాగే కథ పరంగా సింగరేణి బొగ్గు గనుల్లోనూ పలు తెలుగు సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. ప్రస్తుతం ‘రెబల్ స్టార్’ ప్రభ�
కరోనావైరస్ మహమ్మారి సినీ పరిశ్రమను వెంటాడుతోంది. సినీ ప్రముఖులను కరోనా కాటేస్తోంది. ఇప్పటికే పలువురు కోవిడ్ తో చనిపోయారు. తాజాగా మరో యంగ్ డైరెక్టర్ ను మహమ్మారి బలితీసుకుంది.
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ నిర్ణయం టాలీవుడ్పై ప్రభావం చూపిస్తోంది. నైట్ కర్ఫ్యూ కారణంగా రాత్రి 8 గంటలకే సినిమా థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది.
మెగాబ్రదర్ నాగబాబు తన అల్లుడు చైతన్యను సర్ ప్రైజ్ చేశారు. ఆయన ముద్దుల కూతురు నిహారిక గతేడాది డిసెంబర్ లో జొన్నలగడ్డ చైతన్యను వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే.