Home » top
ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ ప్రభుత్వం ఓటరు ప్రధాన్యతలను నిర్లక్ష్యం చేసిందని, ప్రతి విషయంలో ప్రభుత్వ పనితీరు చాలా పూర్ గా ఉందని ది అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR)రిపోర్ట్ తెలిపింది.
ఢిల్లీ : ప్రజా ప్రతినిధుల సంపాదనలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలే టాప్ లో ఉన్నారని ఓ సర్వేలో వెల్లడయ్యింది. ప్రజా ప్రతినిథుల ఆదాయ వివరాలపై అసోసియేషన్ ఫర్ డమోక్రటిక్ రిఫామ్స్ నిర్వహించిన అధ్యయనంలో ఆ వివరాలు వెల్లడయ్యాయి. గత ఎన్నికల సమయంలో ఆయా ప్రజాప్�
ఢిల్లీ: ‘ఇడ్లీ’ అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్)అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేదీ..ఆరోగ్యవంతమైనది ఇడ్లీ. అన్నింటికీ ఓ రోజు ఉన్నట్లే ‘ఇడ్లీ’కి కూడా ఓ రోజు ఉంది. అదే మార్చి 30న అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం. తేలిగ్గా జీర్ణం అయ్యే ఇడ్లీలో ఎన్నో పోషకాలు ఉంటా�
ఢిల్లీ : ఎన్నికల వేళ మద్యం ఏరులైపారుతుంటుంది. మనీ కట్టల పాములు బూజు దులుపుకుని వెలుగులోకొస్తాయి. ఓటర్లను మద్యం, మనీలతో ప్రలోభ పెట్టి అధికారంలోకి రావాలనే క్రమంలో కట్టల కొద్దీ నగదు బైటపడుతోంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో నగదును సీజ్ చేయటంలో ఏపీ�
దేశంలో గొర్రెల సంఖ్య, మాంసం వినియోగంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.