-
Home » Tourism Department
Tourism Department
21నుంచి బతుకమ్మ సంబురాలు.. కార్యక్రమాల షెడ్యూల్ విడుదల.. 28న అక్కడ గిన్నిస్ రికార్డ్ స్థాయిలో వేడుకలు..
Bathukamma Sambaralu : రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
Ayodhya: నేడు అయోధ్యకు 50 లక్షల మంది భక్తుల రాక.. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు
ఆదివారం అయోధ్యను దాదాపు 50 లక్షల మంది సందర్శించబోతున్నారు. ఒక్కరోజే ఇంత భారీ స్థాయిలో భక్తులు వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛీనయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
Srisailam : ఈ నెల 28 నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం..
పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నండికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ యాత్రను అందుబాటులోకి తెచ్చింది.
నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం…నల్లమల అందాలు తిలకిస్తూ ఆరుగంటల పాటు ప్రయాణం
Luncheon journey : ప్రకృతి ప్రేమికులకు తెలంగాణ టూరిజం శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఊగే అలలపై నీటి ప్రయాణాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు… లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది. 6 గంటల పాటు నదిపై సాగే ప్రయాణం అద్భుతమైన
నేటి నుంచే నాగార్జునసాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం
Nagarjunasagar – Srisailam launch : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి ఇవాళ నుంచి లాంచీ ప్రయాణం ప్రారంభం కానుంది. పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ నుంచి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన శ్రీశైలానికి తొలి లాంచీ వెళ్లనుంది. ఈ నెల 14వ తేదీ నుంచే లాంచీ ప్రయాణం ప్రార�