Home » tpcc chief
Mahesh Goud : కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్ చేశారు.
రేవతి కుమారుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు.
TPCC Chief Mahesh Kumar : వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు!
బీఆర్ఎస్ గ్రాఫ్ పడిన ప్రతి సారి కిషన్ రెడ్డి బయటకి వస్తున్నారని మహేశ్ కుమార్ తెలిపారు.
ఎవరు ఎంత శాతం ఉంటే వారికి అంత శాతం అవకాశాలు ఇవ్వాలనేది రాహుల్ ఆకాంక్ష అని చెప్పారు.
సీనియర్ నేత జీవన్ రెడ్డితోనూ ఆయన మాట్లాడారు. జీవన్ రెడ్డి ఆవేదనను అర్థం చేసుకుంటానన్నారు.
ఏ సమస్య వచ్చినా తన భుజాన వేసుకొని పరిష్కారం చూపుతున్నారు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్.
మంత్రి కొండా సురేఖ వాఖ్యల మీద ఏఐసీసీ వివరణ అడగలేదని చెప్పారు.
కాంగ్రెస్ పెద్దపార్టీ అని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరైనా కావచ్చని అన్నారు.