Home » tpcc chief revanth reddy
ఆధారాలు చెప్పిన ప్రతిపక్ష నేతలకు సిట్ ద్వారా నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ పై ఆందోళన చేస్తున్నవారిని ఆరెస్ట్ చేసి, వారిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మూడు రోజులు విరామం ఇవ్వనున్నారు. 23న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించిన కొద్దిసేపటికి యాత్రను ముగించి రాహుల్ ఢిల్లీ వెళ్తారు. 24, 25, 26 తేదీల్లో దీపావళి నేపథ్యంలో యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఈనె�
టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్లో కేసు నమోదైంది. రాష్ట్ర కాంగ్రెస్ బాస్పై ఆ పార్టీ కీలక నేత ఫిర్యాదు చేయడం ఆశ్చ్యర్యానికి గురి చేస్తోంది. రేవంత్ పై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణు పోలీసులకు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం రేవంత్ రెడ్డిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో తన ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. కరోనా లక్షణాల నేపథ్యంలో మునుగోడులో కాంగ్రెస్ పార్ట
తెలంగాణ కాంగ్రెస్లో మునుగోడు ముసలం కొనసాగుతూనే ఉంది. రేవంత్ సారీ చెప్పినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనక్కు తగ్గలేదు. తనపై పరుష పదజాలంతో మాట్లాడిన అద్దంకి దయాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాతనే తాను ఏదైనా మాట్లాడతానని అన్నారు.
తెలంగాణపై కేసీఆర్,కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని టీపీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన బడంగ్పేట మేయర్ పారిజాత మరికొందరు టీఆర్ఎస్ నేతలు ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పరామర్శకు వెళ్తున్న రేవంత్ను అడ్డుకోవడంతో కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. పోలీసుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది.
కాంగ్రెస్లో చేరుతారనే వార్తలు వచ్చిన వెంటనే టీఆర్ఎస్తో కటీఫ్ చెబుతారు అనుకుంటున్న తరుణంలో ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో సమావేశం కావటం.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చినట్టు అయింది...
ప్రాధాన్యత లేని కమిటీకి తనను చైర్మన్గా చేశారంటూ జానారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇదే విషయమై ఏఐసీసీ సెక్రటరీ జనరల్స్ను, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం...