Home » tpcc chief revanth reddy
రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పారు. ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ రెండో రాజధాని విషయంలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ రెండో రాజధాని అంశం ఆషామాషి కాదన్నారు.
మంచి మిత్రుణ్ణి కోల్పోయానని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పురుషోత్తం రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తా
నాది ఆంధ్రా అయితే మరి సోనియాగాంధీది ఎక్కడ, ఇటలీ కదా? చీర, సారే పెడతాం.. రాజకీయాలు చేయొద్దు అని సోనియా గాంధీకి చెప్పే దమ్ముందా..?
కర్ణాటకలో బీజేపీ కోసం కేసీఆర్ పూర్తిగా జేడీఎస్ పక్షాన పని చేశారని విమర్శించారు. జేడీఎస్ కు ఆర్థిక సహకారం అందించి.. దాని వల్ల హంగ్ తీసుకురావాలని కేసీఆర్ పని చేశారని ఆరోపించారు.
ఓఆర్ఆర్ అంశంపై కాగ్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని.. దీనికి కేటీఆర్ కారణమని ఆరోపించారు.
హైదరాబాద్ లో పెట్టుబడులకు, రాకపోకలకు అనువుగా ఉండేలా ఓఆర్ఆర్ వేశారని తెలిపారు. విదేశీ పెట్టుబడులకు ఓఆర్ఆర్ కీలకంగా మారిందన్నారు.
కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్ధిక సాయం చేశారని స్పష్టం చేశారు. బలహీన వర్గాల నాయకుల శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటెల మాట్లాడారని రేవంత్ మండిపడ్డారు.
పేదల బాగు కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ మాఫియా ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల సొమ్ము కాజేశారని ఆరోపించారు.