Home » Tractor
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో..
ఈ క్రమంలో ట్రాక్టర్ రివర్స్ వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు ఇంజిన్ సహా డ్రైవర్ వ్యవసాయ బావిలో పడిపోయాడు.
ట్రాక్టరెక్కిన ముఖ్యమంత్రి
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. కట్టంగూరు మండలం మునుకుంట్లలో భూ వివాదం నేపథ్యంలో పంట పొలంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నం జరిగింది.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం చిత్తూరు జిల్�
లోన్ కట్టలేదని ట్రాక్టర్ తీసుకెళ్తున్న రికవరీ ఏజెంట్.. అడ్డొచ్చిన ట్రాక్టర్ యజమాని కూతురును అదే ట్రాక్టర్ ఎక్కించి చంపాడు. మృతురాలు గర్భిణి. ఈ ఘటన గత గురువారం ఝార్ఖండ్లో జరిగింది. ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
బెంగళూరులోని కార్పొరేట్, వ్యాపార ప్రముఖులకు కేరాఫ్ అడ్రస్గా ఉండే ఎప్సిలాన్ ఇప్పుడు చిన్నపాటి నదిని తలపిస్తోంది. రిచెట్ గేటెడ్ కమ్యూనిటీలు ఇప్పుడు చెరువులను తలపిస్తున్నాయి. సిలీకాన్ సిటీలో నివాసముండే రిషద్ ప్రేమ్జీ, బైజూ రవీంద్రన్, వ�
పొలం దున్నుతుండగా శంకరయ్య ట్రాక్టర్ పై పట్టు కోల్పోయాడు. దీంతో ట్రాక్టర్ వేగంగా పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. 23 గంటల పాటు శ్రమించి బావిలో నుంచి ట్రాక్టర్ ను బయటకు తీశారు.
ట్రాక్టర్ నడపడం వల్ల రోడ్డు పాడవుతుందని హెచ్చరించినందుకు బంధువునే కాల్చిచంపారు కొందరు వ్యక్తులు. ఒడిశాలోని దెన్కనల్ జిల్లాలో ఆదివారం జరిగింది ఈ ఘటన.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ను బైక్ వెనక నుండి ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.