Home » Traffic
నగరంలో ప్రయాణీకుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పండుగ వేళల్లో ఎంజీబీఎస్, జూబ్లి బస్ స్టేషన్లు ప్రయాణీకులతో సందడిగా కనిపించేది. ప్రస్తుతం బోసిపోతున్నాయి. నగర శివార్లకు రద్దీ మారిపోయి�
ట్రాఫిక్ ఫైన్స్ భారీగా పెరిగిన సమయంలో వాహనదారులు గుండెల్లో గుబులుమొదలైంది. రూల్ అతిక్రమించి ట్రాఫిక్ పోలీసుకు కనబడితే వేలల్లో ఫైన్లు. కానీ, పంజాబ్లో మాత్రం వేరేలా ఉంది. ఓ పోలీసు నో పార్కింగ్ లో వెహికల్ పెట్టద్దని పాటలు పాడుతూ వాహనదారుల్ల�
ఆగస్టు నుంచి అక్టోబర్ 10 మధ్య జారీ చేసిన ఒకటిన్నర లక్షల చలాన్లను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఉపసంహరించుకోవాలనుకుంటున్న చలాన్లలో ఎక్కువగా జాతీయ రహదారి 24పై ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నవారికి విధించినవే ఉన్నట్లు ట
హైదరాబాద్ వాహనదారులకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం(సెప్టెంబర్ 29,2019) నగరానికి భారీ వర్ష సూచన ఉందని చెప్పారు. దీంతో అప్రమత్తంగా
దసరా హాలీడేస్ వచ్చాయి. పట్ణణంలో ఉన్నవారు తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు బ్యాగులతో సిద్ధమై పోయారు. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి పాఠశాలలకు, కళాశాలలకు హాలీడేస్ ప్రకటించిన విషయం తెలిసిందే. చివరి క్షణంలో రద్దీ ఉంటుందనే ఉద్దేశ్యంతో తొందరగా ఊర్లకు వె
జంటనగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. బారులు తీరిన వాహనాలు నిత్యం కనిపిస్తుంటాయి. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు రాజ్యమేలుతున్నాయి. తాము వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ఎలా ఉందో తె�
నగరాన్ని వాన ముంచెత్తింది. సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం వాహనదారులకు చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి పోయింది. ముందుకు వెళ్లలేక..వెనక్కి వెళ్లలేక నరకయాతన పడ్డారు. ఆరుగంటలకు పైగానే వర్షం కురిసింది. చిన
రైల్వే స్టేషన్లలో కార్ల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. వాహనదారులు పార్కింగ్ ప్లేస్ లో కాకుండా ఎక్కడపడితే అక్కడ కార్లు పార్క్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర
మధ్యప్రదేశ్ క్రీడాశాఖ మంత్రిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు సూపర్ సార్ అంటూ ఆయనను పొగిడేస్తున్నారు. హ్యాట్సాఫ్ సార్ అంటూ మెచ్చుకుంటున్నారు. అసలు ఇంతకీ ఆయన ఏం చేశారు?ఎందుకు ఆయనను నెటిజన్లు మెచ్చుకుంటున్న�
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ థెరిస్సా సాటి చెప్పారు. మానవసేవే మాధవ సేవల అని ఎంతోమంది మహానుభావులు చెప్పారు. సేవే పరమార్థంగా జీవించారు. బాధల్లో ఉన్నవారికి సాయం చేయటం అంటే భారీగా విరాళాలు ఇవ్వటం కాదు. తనకున్నదాంట్లో