Home » Traffic
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకి ట్రాఫిక్ పెరిగిపోతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు విధించడంలోనే కాదు.. సిగ్నలింగ్ వ్యవస్థలోనూ మార్పులు తీసుకొచ్చారు. ట్రాఫిక్తో కిక్కిరిసిపోయే రాజధాని హైదరాబాద్లో కొత్త పద్ధతిని మొదలుపెట్టనున్నారు. చిన్న జంక్షన్లలో 90 సెకన్లు, పెద్ద జంక్షన్లలో 240 సెకన్లలో సిగ్నల్ సైకిల్�
హైదరాబాద్ సిటీలో 42 కిలో మీటర్ల మేర మారథాన్ రన్ నిర్వహించారు. పీపుల్స్ నుంచి ప్రారంభించిన రన్.. గచ్చిబౌలి వరకూ కొనసాగించారు. భారీ సంఖ్యలో స్పందన రావడంతో వారు వెళ్లే దారి మొత్తం బ్లాక్ చేశారు. పాల్గొంటున్న వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదని వాహ
IPL 2019 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో మే 12వ తేదీ ఆదివారం మ్యాచ్ జరుగబోతోంది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భం�
గాయాలపాలైన ప్రెగ్రెంట్ ను హాస్పిటల్ కు తరలిస్తున్న అంబులెన్స్ హర్యానాలోని సిర్సా లోక్ సభ బీజేపీ అభ్యర్థి సునీతా దుగ్గల్ రోడ్ షో కారణంగా 15 నిముషాల పాటు ట్రాఫిక్ లో చిక్కుకుంది.శుక్రవారం(ఏప్రిల్-19,2019)ఈ ఘటన జరిగింది.చేతికి గాయమైన గర్భిణిని కో�
హైదరాబాద్: శుక్రవారం నాడు హనుమాన్ జయంతి, గుడ్ ఫ్రైడే ఒకే రోజు రావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హనుమాన్ శాభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నిముందు జాగ్రత్తచర్యలు తీసుకున్నారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ల
లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం(ఏప్రిల్-2,2019) మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే పార్టీ మేనిఫెస్టో వెబ్ సైట్ కుప్పకూలింది. ట్రాఫిక్ ఎక్కువ కావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మేన
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. ఈ సభలో పాల్గొనేందుకు మోడీ నగరాని�
హైదరాబాద్ : హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట్, పంజాగుట్ట, రామంతపూర్, ఉప్పల్, నాచారం, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, కోఠి, నారాయణగూడ, బాగ�
హైదరాబాద్ : పాదచారులు రోడ్డు దాటే సమయంలో వాహనాలను నియంత్రించేందుకు ఓ రోబో త్వరలో హైదరాబాద్ రహదారులపై దర్శనమివ్వనుంది. బిజీ బిజీ నగరంలో ట్రాఫిక్ సమస్యల గురించి చెప్పుకోనక్కర లేదు..ఎవరి హడావిడిలో వారు..ఎవరి పనులలో వారు నిరంతరం హడావిడి..అద