Home » trafficking
నంద్యాల జిల్లా శ్రీశైలంలో అడవి జంతువుల అవయవాల రహస్య అమ్మకాలు కలకలం సృష్టిస్తున్నాయి. పలు షాపుల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేసి ఉడుము అవయవాలు, ముళ్ల పంది అవయవాలతో పాటు సాంబారు జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు.
అమాయకులైన తల్లిదండ్రులు, వెంటాడుతున్న పేదరికం.. వెరసి ముక్కుపచ్చలారని పసి పిల్లల విక్రయాలకు విశాఖ అడ్డగా మారింది. ఇతరుల బలహీనతలే లక్ష్యంగా చేసుకుని పిల్లల అక్రమ రవాణా ముఠాలు పెట్రేగి పోతున్నాయి. ఆర్థికంగా ఆదుకుంటామని నమ్మించడం, నగదు ఆశ కల�
ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా జిల్లాల్లోని అన్ని చెక్ పోస్టులపై కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.డిసెంబర్ 31లోగా అన్నిజిల్లాల్లోను చెక్ పోస్టుల్ని పూర్తిస్థాయిలో ప్రారంభించాలనీ అన్ని వ