Home » tragedy
చివరికి ఫంక్షన్ లోని సంపులో బాలుడు విజిత్ రెడ్డి విగత జీవిగా కనిపించడంతో కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. ఫంక్షన్ హాల్ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా తమ కొడుకు విజిత్ రెడ్డి సంపులో పడి చనిపోయినట్లుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న�
ధూళికట్ట గ్రామానికి చెందిన కనకయ్యయాదవ్ గుండె పోటుతో చనిపోయాడు. అన్న మరణాన్ని తోబుట్టువులు తట్టుకోలేకపోయారు. ఆఖరిసారి అన్న మృతదేహానికి రాఖీ కట్టారు.
ఏటూరు నాగారం మండలం దొడ్ల వద్ద జంపన్న వాగు పొంగి పొర్లడంతో కొండాయి గ్రామం నీట మునిగిపోయింది. గ్రామానికి చెందిన ఎనిమిది మంది గల్లంతు అయి ప్రాణాలు కోల్పోయారు. ఆ గ్రామంతో పది ఇళ్లు నేల మట్టం అయ్యాయి.
కుక్కకు ఉన్న విశ్వాసం మనుష్యుల్లో ఉండదు అంటారు. తన యజమాని చనిపోయిందని తెలీక.. తిరిగి వస్తుందేమో అని ఆమె చెప్పుల దగ్గరే తిరుగుతూ ఎదురుచూస్తున్న ఓ శునకాన్ని చూస్తే కన్నీరు వస్తుంది.
ఒక కుటుంబం ఎంతో సంతోషంగా బీచ్కి పిక్నిక్కి వెళ్లింది. సముద్రపు అలల్లో సరదాగా గడుపుతున్నారు. ఫోటోలు దిగుతున్నారు. అంతలో ఓ భారీ అల ఆ కుటుంబంలోని మహిళను లాక్కెళ్లిపోయింది. విషాదాన్ని మిగిల్చింది.
అనుకున్న కోరికలను నెరవేరాయని మేకను బలి ఇచ్చాడు. కానీ ఆ మేక అతని చావుకు కారణమైంది.
Secunderabad : అసలే ఆర్థికంగా చితికిపోయారు. దానికి తోడు కుటుంబ పెద్ద చనిపోయారు. దీన్ని తట్టుకోలేకపోయిన కుటుంబసభ్యులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
కొంతమంది అజాగ్రత్తతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కదులుతున్న రైలు ఎక్కబోయింది ఓ మహిళ. వెంటనే అప్రమత్తమైన RPF కానిస్టేబుల్ వెంటనే ఆమె ప్రాణాలు కాపాడారు. లేదంటే ఆమెకు పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ విషయాన్ని RPF ట్విట్టర్ లో షేర్ చేయడమే కాకుండా ప్రయాణ
Chittoor : పవన్ కు తొలుత వేలూరు సీఎంసీలో చికిత్స అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పవన్ మృతి చెందాడు.
మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చెరువులో మునిగి చనిపోయారు.