Home » tragedy
అనకాపల్లి జిల్లా పూడిమడికలో విషాదం నెలకొంది. పూడిమడిక బీచ్ లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఓ విద్యార్థి మృతి చెందాడు.
రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము జీవితంలో విజయాలతోపాటు విషాదాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో తీవ్ర విషాదాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో తన ప్రయాణం కొనసాగించారు. దేశ అత్యున్నత పదవి కోసం పోటీలో నిలిచారు.
Tragedy : హైదరాబాద్ సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. జింకలవాడ బస్తీలో రెండేళ్ల చిన్నారిపై కారు ఎక్కించారు కొంతమంది యువకులు. ఓవర్ స్పీడ్ తో కారు నడిపిన నిందితులు.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకెళ్లారు. Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw తీవ్రంగా గ
గాయపడ్డ ఓ పక్షి ప్రాణాలను కాపాడాలన్న ఆరాటం వారి ప్రాణాలనే తీసింది. పక్షి పట్ల వారు చూపిన జాలి, దయ వారి పాలిట మృత్యువుగా మారింది. తిరిగి రాని లోకాలకు పంపింది.
సినీ గేయ రచయిత కంది కొండ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ శనివారం మోతి నగర్ లోని సాయి శ్రీనివాస్ టవర్స్ లో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా..
ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
నిన్న వధువు ప్రియాంక ముక్తినూతలపాడులో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది. భార్య మృతిని తట్టుకోలేకపోయిన భర్త డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులు రైలు కింద పడి ఆత్మహత్యకు చేసుకున్నారు.
కొడుకు ఆకస్మిక మరణం తట్టుకోలేకపోయిన ఆ తండ్రి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కొడుకు అంత్యక్రియలు పూర్తయిన కాసేపటికే ఇంట్లోనే ఫ్యాన్ కి..
ఈత సరదా ఐదుగురు పిల్లల తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చింది.