Home » tragedy
రెండో భార్యగా ఉన్న తనను పర పురుషుల వద్ద పడుకోమని చెపుతున్నాడని ఓ మహిళ భర్తను హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. నిన్న నీటి కుంటలో పడి ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి.
తమిళనాడులోని ఒక వివాహిత మహిళ భర్తతో కాపురం చేస్తూనే మరో ఇద్దరితో ఒకరికి తెలియకుండా మరోకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం నెలకొంది. స్నే హితుడి అంత్యక్రియలకు వెళ్లి వాగులో గల్లంతయ్యారు. వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.
మరో నాలుగు రోజుల్లో పెళ్లి జరగనుంది. బంధువులు, స్నేహితులకు పెళ్లి పత్రికలను పంచేందుకు వెళ్తూ.. వరుడు రోడ్డు ప్రమాదంలో వీరుడు మృతి చెందాడు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, పిల్లలకు ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత..
మాయదారి కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమందిని పొట్టన పెట్టుకుని కుటుంబాలను రోడ్డున పడేసింది. కరోనా మహమ్మారి అంతులేని విషాదాలు నింపుతోంది. కరోనా నుంచి కోలుకున్నా ఆ తర్వాత తలెత్తుతున్న ఇన్ ఫెక్షన్లు మరిన్ని సమస్యలు త�
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందులతో ఉసురు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లలో పని చేసే టీచర్లపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. స్కూళ్లు మూతపడటంతో చాలామంది టీచర్లు, స�
old woman dies after having tea : టీ.. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఒకరి చావుకి కారణమైంది. మరో ఇద్దరు చావుతో పోరాడుతున్నారు. అసలేం జరిగిందంటే.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన దంపతులు అంజమ్మ(60), దాసారం మల్లయ్య(70), అంజమ్మ మరిది భిక్షపతి(60) రోజు మాదిరిగానే
Ongole Love Couple Suicide Case : ప్రకాశం జిల్లాలో ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది. మృతులను ఒంగోలు మండలం కొప్పోలుకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందుగా గుర్తించారు. మంగళవారం(మార్చి 23,2021) ఒంగోలు �