Home » tragedy
memorial for Bhopal gas tragedy victims భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి జ్ఞాపకార్థం ఓ స్మారక చిహ్నం నిర్మించనున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రపంచంలోని ఏ నగరమూ మరో భోపాల్లా మారకూడదని ఈ స్మారకం గుర్తుచేస్తుందని
love couple suicide in vikarabad: వాళ్ల ప్రేమ విఫలం కాలేదు.. పెళ్లి వరకూ వచ్చి ఆగిపోలేదు.. .. ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా రాలేదు.. వారు ప్రేమించుకుంటున్న విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి.. నిలదీశారన్న మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచింది. తమనెక్కడ �
విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చినగుడబలో విషాదం చోటుచేసుకుంది. గొంతులో ప్లాస్టిక్ బొమ్మ అడ్డుపడటంతో చిన్నారి మౌనిక మృతి చెందింది. స్నాక్స్ ప్యాకెట్లో వచ్చిన ప్లాస్టిక్ బొమ్మను మింగేసింది. ఆ బొమ్మ గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక చిన్నార
కర్నూలు జిల్లాలోని భానకచర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో ఇరిగేషన్ డివిజినల్ ఇంజనీర్(డీఈ) భానుప్రకాష్ మృతి చెందారు. భానుప్రకాష్ పై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రకాష్ ప్రాణ�
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. బిస్కెట్స్ తిన్న పిల్లల్లో మరో చిన్నారి మృతిచెందింది. ఇదివరకే హుస్సేన్ భాష, హుసేన్ బీ, మృతిచెందగా.. ఈ రోజు(సెప్టెంబర్ 16,2020) ఉదయం జమాల్బీ మరణించింది. ఒకే కుటుంబానికి చెంది�
Godavari boat accident :పాపికొండలు.. ఓ అందమైన ప్రదేశం.. అక్కడికి వెళ్ళాలని, ప్రకృతి అందాలను చూసి తరించాలనుకునే వారికి ఓ స్వర్గథామం. కానీ ఏడాది క్రితం అదే పాపికొండలు చూడటానికి వెళ్లిన పర్యాటకుల్ని గోదావరి బలి తీసుకుంది. కచ్చలూరులో సౌందర్య గోదారి.. ప్రమాద సవా�
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విషాదం నెలకొంది. బిస్కెట్ తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చింతకొమ్మదిన్నె గ్రామంలో బిస్కెట్ ప్యాకెట్ కొన్న ముగ్గురు చిన్నారులు.. అది తినడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని �
TV actor Sravani suicide case : టీవీ నటి శ్రావణి కేసు.. పోలీసులను సైతం తికమకపెడుతోంది. ఈ కేసులో నిందితుడు దేవరాజ్ అని అంతా భావించారు. బట్ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తాను అమాయకుడినని చెప్పుకున్న సాయికృష్ణ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. దేవరాజ్ అందించిన సా�
మానవ జన్మ దేవుడిచ్చిన వరం. కానీ కొంతమందికి దాని విలువ తెలియడం లేదు. చిన్న చిన్న కారణాలకే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. తన పెళ్లి ఆలస్యం అవుతోందనే బెంగతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం �
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ సీనియర్ నటుడిని చిత్ర పరిశ్రమ కోల్పోయింది. సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. గుంటూరులోని తన నివాసంలో ఆయన మృతి చెందారు. మంగళవారం(సెప్టెంబర్ 8,2020) తెల్లవారుజామున గుండెపోటుతో బాత్రూమ్లోనే కుప్పకూల�