Home » tragedy
కుటుంబంలోని కుమారుడు, తల్లి ఒకే రోజు కన్నుమూసిన విషాదఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. నర్సంపేటలో ఓ యువకుడు(35) భార్యా ఇద్దరు ఆడపిల్లలు తల్లితో కలిసి జీవిస్తున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల అతని తల్లి(61) అనారోగ్యానికి గుర�
కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. కరోనా కంటే అది సోకుతుంద అనే భయం, సోకిందనే మనస్తాపం చాలామందిని చంపేస్తోంది. అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. ధర్మవరం పెరు వీధిల�
బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఘటన మరవకముందే.. మరాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మరాఠీ యువ నటుడు అశుతోష్ భక్రే(32) ఉరివేసుకుని ప్రాణాలు తీసున్నాడు. బుధవారం(జూలై 29,2020) సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్లో తన ఇంట్లోనే అశుతో
టీవీ నటి, యాంకర్ మద్దెల సబీరా అలియాస్ రేఖ (42) ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా పట్టాభిపురంకు చెందిన మద్దెల సబీరా (రేఖ) నటిగా, గాయనిగా స్ధిరపడాలని కలలు కన్నారు. సినిమా అవకాశాల కోస�
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారి ప్రేమకు, దాంపత్య జీవితానికి ప్రతిరూపంగా ఒక బిడ్డ కూడా పుట్టాడు. అంతా సవ్యంగా సాగిపోతోంది. కానీ విధి కన్ను కుట్టిందో మరో కారణమో కానీ, పండంటి మగబిడ్డకు జన్మని�
విశాఖపట్టణం స్టైరిన్ గ్యాస్ లీక్ ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఈ గ్యాస్ లీక్ కారణంగా 12 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వందల మంది అనారోగ్యానికి గురై..ఆసుపత్రిలో చికిత్స పొందారు. చనిపోయిన కుటుంబసభ్యులకు..ఇతరులకు సీఎం జగన్ భారీ ఆర్థిక స�
ప్రాణం ఎంతో విలువైంది. కానీ కొందరికి దాని విలువ తెలియడం లేదు. అకారణంగా ప్రాణం తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలు, తగాదాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని సంఘటనల్లో ఆత్మహత్యలక
కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తోంది. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ఇంతవరకు వ్యాక్సిన్
తన కొడుకును చంపి ఏం సాధించారు ? తాము నివాసం ఉంటున్న పక్కనే ఆందోళనలు జరుగుతున్నాయి..నా కొడుకుతో పాటు..ముగ్గురిని ఎత్తుకెళ్లారు..ఇలా చేస్తారా ? నా కొడుకును ఇవ్వండి..ఇంత దారుణంగా చంపేస్తారా ? ప్రశ్నిస్తోంది యంగ్ ఐబీ సెక్యూర్టీ అసిస్టెంట్ అంకిత్ �
1997లో ఢిల్లీలో వ్యాపారవేత్తలు సుశిల్,గోపాల్ అనాల్స్ కు చెందిన ఉపహార్ థియేటర్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాద సంఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు ఇవాళ(ఫిబ్రవరి-20,2020) కీలక తీర్పు ఇచ్చింది. థియేటర్ యజమానులకు విధించిన శిక్షను పొడిగించాలని కోరుతూ బాధిత�