Home » tragedy
మేడ్చల్ జిల్లా రాజా బొల్లారం తండాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్లో విషం కలిపి తాగించాడు ఓ కసాయి తండ్రి. తర్వాత తాను కూడా కూల్డ్రింక్
గోదావరిలో పర్యాటక బోటు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మూడు రోజులుగా జరుగుతున్న గాలింపు చర్యలతో మృతదేహాలు బయటపడుతున్నాయి. తాజాగా
గోదావరి బోటు ప్రమాదం ఘటనలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం(సెప్టెంబర్ 17,2019) కచ్చులూరు సమీపంలో ఒక మృతదేహం లభ్యం కాగా.. మరో
బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 3వ రోజు ముమ్మరంగా చేపట్టారు. 600 మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేస్తున్నారు. కచ్చులూరు
గోదావరి నదిలో బోటు మునక ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గల్లంతైన వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో వీరంతా బోటులోని ఏసీ గదిలో రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎండ వేడిమి తట్టుక
తూర్పుగోదావరిలో తీవ్ర విషాదం నెలకొంది. విహారం విషాదాంతమైంది. కచులూరు మందం దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం కుటుంబాల్లో విషాదం నింపింది. పాపికొండల పర్యాటకానికి వెళ్లిన రాయల్ వశిష్ట ప్రైవేటు బోటు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మం
కర్నాటక రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం కోసం వెళ్లిన ఆరుగురు చిన్నారులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉదయం సందడి..సందడి చేసిన చిన్నారులు ఇక లేరని తెలుసుకున్
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు గ్రామంలో విషాదం జరిగింది. వేడి పాల గిన్నెలో పడి బాబు మృతి చెందాడు. గ్రామంలోని సుంకులమ్మ కాలనీలో నివాసం ఉండే లోకేశ్వరయ్య, చంద్రిక
కృష్ణా జిల్లాలో గణేష్ నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఎ.కొండూరు తండాలో వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేస్తుండగా ముగ్గురు నీటిలో మునిగి గల్లంతయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
చిత్తూరు జిల్లా కురబల కోట మండలం కమటం పల్లెలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలి ఇంట్లో ప్రియుడు శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. శశికుమార్, ఐశ్వర్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఐశ్వర్య ఇంటికి వెళ్లిన శశికుమార్.. శవమై కనిపించ�