Home » Train Details
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదంలో ఒకే ట్రాక్ పై ముందున్న విశాఖపట్టణం - పలాస రైలును వెనుక నుంచి వచ్చిన విశాఖ - రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు ధ్వంసం అయ్యాయి.