-
Home » Train Passengers
Train Passengers
ఇండియన్ రైల్వే సూపర్ టికెట్ బుకింగ్.. ఇక నుంచి జస్ట్ చిటికెలో టికెట్..!
August 17, 2025 / 11:24 AM ISTIndian Railways : భారత రైల్వే సరికొత్త టికెట్ బుకింగ్ సిస్టమ్ రాబోతుంది. ఈ టికెట్ బుకింగ్ విధానం ద్వారా వేగంగా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్తో టికెట్ కొనొచ్చు!
August 14, 2024 / 06:18 PM ISTTrain Ticket QR Code : దక్షిణ మధ్య రైల్వే టిక్కెట్ల కొనుగోలు కోసం క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా టిక్కెట్ ఛార్జీని క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించవచ్చు.
చోరీ అయిన 713 సెల్ఫోన్లు రికవరీ.. ఫోన్ పోతే వెంటనే ఇలా చేయాలని పోలీసుల సూచన..
July 23, 2024 / 05:29 PM ISTరైలు ప్రయాణాలు చేసే వారు మీ వెంట తీసుకుని వెళ్ళే బ్యాగులు, సెల్ ఫోన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటు పనికిరాదు..
Video: లోకల్ ట్రైన్లో గానామృతధారలు కురిపించిన ప్రయాణికుడు
July 15, 2024 / 02:47 PM ISTరద్దీగా ఉన్న ముంబై లోకల్ ట్రైన్లో అందరూ చమటలు కక్కుతూ చిరాకుతో ఉన్న సమయంలో..
IRCTC down : రైలు టిక్కెట్ బుకింగ్ సర్వీసులో సాంకేతిక లోపం
July 25, 2023 / 11:37 AM ISTదేశవ్యాప్తంగా రైలు టికెట్ బుకింగ్ సర్వీసు ఐఆర్సీటీసీ సేవలు మంగళవారం ఒక్కసారిగా నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల టికెటింగ్ యాప్ సేవలు అందుబాటులో లేకపోవడతో రైలు ప్రయాణికులు తీవ అవస్థలు పడుతున్నారు....
Vande Bharat trains : వందేభారత్ రైలు ప్రయాణికులకు శుభవార్త
July 6, 2023 / 09:24 AM ISTవందేభారత్ రైలు ప్రయాణికులకు భారత రైల్వేశాఖ గురువారం శుభవార్త వెల్లడించింది. దేశంలో తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న వందేభారత్ రైళ్ల ఛార్జీలను తగ్గించాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది.
Train Stopped : వాటర్ లేవు, ఏసీ పని చేయదు.. కట్టలు తెంచుకున్న కోపం, రైలుని ఆపేసిన ప్రయాణికులు
May 19, 2023 / 08:16 PM ISTElamanchili Railway Station : ట్రైన్ ను ఆపేసి ప్లాట్ ఫామ్ పై ఆందోళనకు దిగారు. ఏసీ టికెట్ ధరలు తీసుకుని కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు మండిపడ్డారు.
Mumbai Division: ముంబైలో టిక్కెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.100 కోట్ల జరిమానా వసూలు చేసిన రైల్వే
March 2, 2023 / 09:03 AM ISTటిక్కెట్ లేని రైల్వే ప్రయాణికులు నుంచి రూ.100 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు ముంబై డివిజన్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వరకు ఈ…
Train Tickets: రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇకపై ఆన్లైన్లోనే జనరల్ టిక్కెట్ బుకింగ్
January 3, 2023 / 08:10 PM ISTఇకపై ప్రయాణికులు యాప్ ద్వారానే జనరల్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన ‘యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టిక్కెట్ బుకింగ్ సిస్టమ్)’ యాప్ ద్వారా జనరల్ టిక్కెట్తోపాటు, ప్లాట్ఫామ్ టిక్కెట్ కూడా…
ఇక బాదుడే.. రైల్వే యూజర్ ఛార్జీలు చెల్లించాల్సిందేనా..?
September 28, 2020 / 08:51 PM ISTUser Charges for Train Passengers: రైల్వే ప్రయాణికులు యూజర్ ఛార్జీలు చెల్లించాల్సిందే.. రైల్వే టికెట్ పై అదనంగా రూ.10 నుంచి రూ.35 మేర చెల్లించాల్సి రావొచ్చు.. విమానాశ్రయాల తరహాలో రైల్వేలో కూడా యూజర్…