Home » Trains
అన్నీ భారతీయ రైళ్లలో ఉచిత వైఫై సర్వీసును అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రాబోయే నాలుగేళ్లల్లో ఇది పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. స్వీడన్ పర్యటనలో ఉన్న పియూష్ గోయల్ మాట్లాడుతూ..ఇప్పటివరక�
రైల్వే వ్యవస్థలోకి ప్రైవేటీకరణ తీసుకొస్తామని చెప్పిన కొద్ది రోజుల్లోనే పనులు వేగవంతం చేస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే 150రైళ్లను, 50రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరణ చేయాలనే పనిలో పడింది. ఈ మేర నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ లెటర్ ద్వారా తన అభిప్ర
భారత తొలి టాయ్లెట్ కాలేజీ నుంచి 3200 మంది విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. 2018 ఆగస్టులో బ్రిటీష్ కన్జ్యూమర్ గూడ్స్ మేజర్ రెకిట్ బెంకిసర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో హార్పిక్ వరల్డ్ టాయ్లెట్ కాలేజీని ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య క�
కూ. చుక్.. చుక్.. అనగానే టక్కున గుర్తుచ్చేది రైలు.. చిన్న పిల్లలు సరదగా ఇంట్లో రైలు కూతతో ఆటలు ఆడుకోవడం చూసే ఉంటాం. రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్లగానే అదిగో మమ్మి.. డాడీ రైలు వస్తుంది.. చుక్.. చుక్ అని అంటుంటారు. చుక్.. చుక్ శబ్దం వినగానే వెంటనే రైలు వచ్
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఏసీ బోగీలతో అధునాతన సౌకర్యాలున్న హమ్సఫర్ రైళ్ల టికెట్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రీమియమ్ హమ్ సఫర్ రైళ్లలో.. ఫ్లెక్సీ విధానాన్ని రద్దు చేసింది. అంతేకాదు కేవలం థర్డ్ క్లా�
పలు రైళ్లను రద్దు చేస్తు దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, భద్రత నిర్వహణ పనుల కారణంగా కొన్ని ప్యాసింజర్ రైళ్లను మే 16 నుంచి 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారి సీహెచ్.రాకేష్ తెలిపారు. రద్దు అయ�
హైదరాబాద్ : హైదరాబాద్ లోని MMTS రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. బేగంపేట-సనత్నగర్ మధ్య రైల్వే ట్రాక్కు సంబంధించిన మరమ్మతుల కారణంగా ఈనెల 12న 14 MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. దీనికి సంబంధించి ఓ ప్రక�
దక్షిణాది రాష్ట్రాలపై ఉగ్రవాదులు గురి పెట్టారా. దాడులు చేసేందుకు స్కెచ్ వేశారా. ఏ క్షణమైనా రైళ్లలో టెర్రర్ అటాక్ జరగొచ్చా. అంటే… కర్నాటక పోలీసులు అవుననే అంటున్నారు. శ్రీలంకలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాల్లో దాడు�
రైలు ఎక్కేందుకు వచ్చినట్లుగా హడావుడి చేస్తారు. ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతారు. నిర్లక్ష్యంగా ఉన్న వారి బ్యాగులను దోచేస్తారు. ఇలా అయా రైల్వేస్టేషన్లను అడ్డాగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాళ్లపై రైల్వే పోలీసులు ప్�
నగరంలో ఎంఎంటీఎస్ రాకపోకలపై ప్రయాణీకులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సమయపాలన పాటించకపోవడంతో రైళ్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం అరగంట ఆలస్యంగా రైళ్లు నడుస్తుండగా సాంకేతిక కారణాలతో పలు ట్రిప్పులు రద్దవుతున్నాయ�