Home » transactions
క్యాష్ విత్డ్రా, డిపాజిట్ ప్రక్రియల్లో రేపటి నుంచి ప్రధాన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గురువారం మే26న సిటిజన్లు డ్రా చేసే సమయంలో కచ్చితంగా పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఒకే ఫైనాన్షియల్ ఇయర్లో రూ.20లక్షలు అకౌంట్లో డిప�
సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం... కొత్తగా నమోదు చేసిన కేసులో ఆరోపణలు అన్ని ప్రధానంగా కార్తీ చిదంబరంపైనే ఉన్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ భయంతో వణికిపోతున్నాయి. ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 7వేలకు పైగా చేరింది. మన దేశంలో కరోనా కేసులు 125కు పెరిగాయి. అయితే ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఒక ముఖ్యమైన సందేశం పంపింది.&n
గతేడాది జులైలో కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ కర్ణాటకలోని నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధార్థ అను�
మీరు ATMలలో డబ్బులు డ్రా చేస్తున్నారా ? అయితే మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇంటర్ ఛేంజ్ ఫీజును ప్రతి లావాదేవీకి పెంచబోతున్నారు. ఇప్పటి వరకు ఐదు సార్లు ఉచితంగా డ్రా చేసుకొనే అవకాశం ఉందనే సంగతి తెలిసిందే. తాజాగా..ఈ ఇంటర్ ఛేంజ్ ఫీజును పెంచాలని కోర�
జనవరి 1 నుంచి యూపీఐ, రూపే డెబిట్ కార్డుల ఛార్జీలు తీసి వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో కస్టమర్లు జరిపిన లావాదేవీలతో వ్యాపారస్థులపై అదనంగా ఛార్జీల భారం పడుతుంది. ఫలితంగా డిజిటల్.
డిజిటల్ ట్రాన్సక్షన్లను ప్రమోట్ చేసే దిశగా ఆర్బీఐ శుక్రవారం సరికొత్త నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సఫర్ (NEFT) విధానాన్ని డిసెంబరు 16నుంచి 24గంటలూ అందుబాటులోకి తీసుకురానుంది. NEFT ట్రాన్సాక్షన్లను గంటకోసారి సెటిల్ చేస్
దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఖాతాదారుల జేబులకు చిల్లు పెట్టే నిర్ణయాలు తీసుకుంది. చార్జీల మోత మోగించింది. సేవింగ్స్
ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ ల బదిలీల వ్యవహారంలో ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.