Home » Travel with JO
ట్రావెల్ వ్లాగర్ ముసుగులో జ్యోతి పాక్ కు అనుకూలంగా పని చేసిందని.. తన ఛానెల్ 'ట్రావెల్ విత్ JO' ద్వారా పాకిస్తాన్ సానుకూల ఇమేజ్ను ప్రచారం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆమె యూట్యూబ్ ఛానల్ కు 3.77 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇన్ స్టా అకౌంట్ కు 1.5 లక్షల మంది ఉన్నారు.