Travels

    Japan Minister In Delhi Metro : ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో జపాన్ మంత్రి .. భారత్ తో బంధం బలమైనదన్న హయషి

    July 29, 2023 / 03:54 PM IST

    రెండు రోజుల పర్యటనకు భారత్ వచ్చిన జపాన్ విదేశాంగ మంత్రి హయషి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో వ్యవస్థను పరీక్షించి సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ నుంచి ఎల్లో లైన్ లోని చావ్రీ బజార్ స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు.

    West Bengal: మెడలో గుచ్చుకున్న త్రిషూలం.. అలాగే 65కి.మీ. ప్రయాణించి ఆసుపత్రి చేరిన వ్యక్తి

    November 29, 2022 / 09:30 PM IST

    ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రోగి ఆదివారం రాత్రి సుమారు 3 గంటలకు ఎన్‌ఆర్‌ఎస్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చేరాడని తెలిసింది. వైద్యులు అతడిని పరీక్షించి 30 సెంటీమీటర్ల పొడవున్న 150 ఏళ్ల నాటి త్రిశూలం నాటి త్రిషూలం మెడలో ఇరుక్కుపోయ

    China Zhurong: మార్స్ మీద వెయ్యి మీటర్లు ప్రయాణించిన చైనా రోవర్!

    August 24, 2021 / 05:01 PM IST

    ఈ ఏడాది మే నెలలో అంగారక గ్రహంపై చైనాకు చెందిన జురాంగ్ రోవర్ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ రోవర్ ఇప్పటి వరకు అంగారక ఉపరితలంపై 1,000 మీటర్లు ప్రయాణించి నిర్ధేశించిన టార్గెట్ ..

    వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించాలని భర్త వేధింపులు

    February 18, 2021 / 04:04 PM IST

    wife request , protection from husband in kamareddy : కామారెడ్డి పట్టణంలో దారుణం జరిగింది. ఓ మహిళతో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న ట్రావెల్స్ యజమాని కరోనా కష్టకాలంలో ఆర్ధికంగా చితికి పోవటంతో మహిళను వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించాలని వేధిస్తున్న ఘటన కామారెడ్డి లో చోటు చ�

    ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే

    December 16, 2019 / 12:57 AM IST

    ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పాలకొల్లు నుంచి శివదేవుని చిక్కాల వరకు ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. పాలక

    మద్యం తాగి బస్ నడిపిన వరుణ్ ట్రావెల్స్ డ్రైవర్ అరెస్ట్

    May 16, 2019 / 03:49 AM IST

    డ్రంక్ అండ్ డ్రైవ్ లపై ఎంతగా అవగాహన కల్పించినా ఏమాత్రం చెవికి ఎక్కటంలేదు. మద్యం తాగి వాహనాలు నడుపుతు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రయివేట్ ట్రావెల్స్  డ్రైవర్లు కూడా ఏమాత్రం అతీతంగా కాదన్నట్లుగా ఉన్నారు.    మే 15న RTA అధికారులు నిర్వహ�

10TV Telugu News