-
Home » Treasure Hunt
Treasure Hunt
Vikarabad Forest : గుప్తనిధుల కోసం అటవీ ప్రాంతంలో తవ్వకాలు
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు.
Telangana : నల్గొండ జిల్లా నరబలి ? మృతుడికి మతిస్ధిమితం లేదు
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లిలో నిన్న తల లభించిన కేసులో మృతుడిని పోలీసులు గుర్తించారు. మృతుడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ కు చెందిన రమావత్ శంకర్ నాయక్ క
Black Magic : డోన్లో క్షుద్రపూజల కలకలం
కర్నూలు జిల్లా డోన్లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. సోమవారం అర్ధరాత్రి సమయంలో క్షుద్రపూజలు జరిగినట్లు గ్రామస్తులు గుర్తించారు.
Treasure Hunt : వందల కోట్ల విలువైన నిధి కోసం 30 ఏళ్లుగా గాలింపు
వందల కోట్ల విలువైన నిధి కోసం 30 ఏళ్లుగా గాలిస్తున్నారు పరిశోధకులు. ఎన్నో కష్టాలకు ఓర్చుకుంటు నిధికి కొన్ని మీటర్ల దూరానికి వచ్చేమంటున్నారు.
Treasure Hunt : ఎర్రమల కొండల్లో క్షుద్రపూజలు..కనిగిరిస్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
Treasure Hunt In Kanigiri Swamy Temple: కర్నూలు జిల్లాలో మరోసారి గుప్తనిధులు తవ్వకాలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని అవుకు ఎర్రమల కొండల్లోని కనిగిరి స్వామి ఆలయ పరిసరాల్లో కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వె�
నల్లమల అడవుల్లో గుప్తనిధుల తవ్వకాల్లో రాజకీయ నేత అరెస్ట్
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ రేంజ్ అడవుల్లో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం దుమారం రేపింది. ఓ రాజకీయ నేత ఇందులో ఇన్వాల్వ్ కావడం సంచలనమైంది. రంగంలోకి దిగిన ఫారెస్ట్
చెన్నకేశవస్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
దేవాలయాల్లో గుప్త నిధుల కోసం కొంతమంది దుండగులు తవ్వకాలు జరుగుతున్న ఘటనలు ఇటీవల కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలోని దేవాలయంలో మరోసారి దేవస్థానంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని రాయలగండి చెన్నక�
ఆ ఆశతోనే చంపేశారు : సంచలనం రేపిన అనంత ట్రిపుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. ముగ్గురి హత్యకు కారణం ఏంటో తెలుసుకున్నారు. గుప్త నిధుల కోసమే ముగ్గురిని
గుప్త నిధుల కోసం పోలీసుల తవ్వకాలు
గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపేవారిని అరెస్ట్ చేసే పోలీసులే గుప్తనిధుల కోసం ఆశపడ్డారు. వాటి కోసం తవ్వకాలు జరిపి పట్టుపడ్డారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెల్పులపల్లిలో కలకలం సృష్టించింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన