Home » tree
Odisha artist carves PM Modi’s portrait : ఒడిశా రాష్ట్రానికి చెందిన కళాకారుడు విభిన్నంగా చిత్రాలను చెక్కాడు. ఓ చెట్టుపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటోను చెక్కిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Mayurbhanj ప్రాంతంలో ఉన్న Similipal National Parkలో Behera అనే కళాకారుడు ఈ చిత
police harassment Man commits suicide : నిజామాబాద్ జిల్లా న్యావనందిలో విషాదం నెలకొంది. మూడు రోజుల క్రితం గంగాధర్ అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపుల వల్లే గంగాధర్ చనిపోయాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చేయని తప్పును ఒప్పుక
భూమి మీద నూకలు ఉంటే చాలు ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చు. అమెరికాలో జరిగిన ఈ విషయాన్ని రుజువు చేసింది. చావుకి బతుక్కి మధ్య ఒక్క క్షణం వ్యవధి చాలు. కాస్త అటు ఇటైనా అంతే సంగతులు. అమెరికాలోని జార్జియాలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది ఓ మహిళ. ఈ
ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో కర్నూలు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. గర్భంతో ఉన్న ఓ మహిళ మృతి చెందగా, ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. గర్భిణిని పూడిస్తే
సాధారణంగా ఉపాధ్యాయులు తరగతిలో విద్యార్థులకు పాఠాలు బెబుతారు. కానీ ఓ ఉపాధ్యాయుడు చెట్టుపై నుంచి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు.
మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో దారుణం జరిగింది. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో డెంటల్ కాలేజీ వెనుకున్న డంపింగ్ యార్డు దగ్గర మృతదేహాలు కలకలం రేపాయి.
కరోనా..మహమ్మారి ప్రపంచాన్ని వీడడం లేదు. చైనా నుంచి వచ్చినఈ రాకాసి…భారతదేశాన్ని కూడా వణికిస్తోంది. వేలాది కేసులు నమోదవుతుండడం, వందకు పైగానే మృతి చెందుతుండడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కు మందు లేదని, కేవలం సామాజిక దూరం (సోషల్ డిస్ట�
చెట్టుపైన ఐదు రోజులుగా క్వారంటైన్ లో ఉన్న బెంగాల్ యువకులను ఐసోలేషన్ కోసం ICDS కేంద్రానికి తరలించారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 24 న యువకులు గ్రామానికి తిరిగి వచ్చారు.
అటవీశాఖ అనుమతి లేకుండా హైదరాబాద్ నగరంలోని కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ(KBHB)లో ది ఇందూ ఫార్చూన్ గార్డెనియా అనే గేటెడ్ కమ్యూనిటీ 20 అడుగుల ఎత్తున్న చెట్లను నరికివేసిన కారణంతో రూ. 53,900 జరిమానా విధించారు అధికారులు. హరితహారం కార్యక్రమంలో భాగంగ
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుపైనే కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు.