-
Home » tribal
tribal
వైభవంగా జరుగుతున్న నాగోబా జాతర.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున వస్తున్నారు.
ఆదివాసీలపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు..
ఉచితంగా సోలార్ పంపు సెట్ తో పాటు ఇళ్లకు సోలార్ ద్వారా విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తామని సీఎం చెప్పారు.
వీడిన సస్పెన్స్.. సాగర్ బై పోల్.. వ్యూహాత్మకంగా అభ్యర్థిని ఎంపిక చేసిన బీజేపీ
Dr Panugothu Ravi Kumar : నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి విషయంలో ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన బీజేపీ.. డాక్టర్ పానుగోతు రవికుమార్ పేరుని ఖరారు చేసింది. నామినేషన్ కు చివరి రోజు కావడంతో మధ్యాహ్నం రవి�
ఆదివాసీ భూముల్లో తవ్వకాలు : కొడవళ్లు, విల్లంబులు, బాణాలతో కదం తొక్కిన అడవిబిడ్డలు
Telangana:తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ బాద్ జిల్లా బావురుగొండలో ఆదివాసీలు ఆందోళన బాటపట్టారు. కడుపు మండిన ఆదివాసీలు కదం తొక్కారు. సంప్రదాయ ఆయుధాలతో ర్యాలీ నిర్వహించారు. తమ హక్కులను కాపాడుకునేందు కర్రలు,కత్తులు,బరిసెలు,విల్లంబులతో కదం తొక్కారు. ఈ �
స్నానం చేస్తున్న అమ్మాయిలు, వివాహితుల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్.. వికారాబాద్ లో దారుణం
blackmail girls married woman: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని గిరిజన తండాలో దారుణం జరిగింది. స్నానం చేస్తున్న అమ్మాయిలు, వివాహితుల ఫోటోలు తీసి బెదిరించి.. లోబరుచుకున్నాడో కామాంధుడు. వాళ్లతో గడిపిన సన్నివేశాలను రికార్డు చేసి.. ఆ వీడియోలను స్నేహితులకు చ�
రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టండి – cm ys jagan పిలుపు
cm ys jagan : గ్రామ స్వరాజ్యం కళ్లెదుట కనిపించే విధంగా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగా గ్రామ సెక్రటేరియట్, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ రూపొందించామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. దీనిని స్థాపించి ఏడాది అవుతోందని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా..పని
విశాఖలో కొత్త జిల్లాలు, ఎందుకు చర్చకు దారితీసింది, అల్లూరి పేరు వద్దనడానికి కారణమేంటి
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మంత్రివర్గంలో ప్రకటించడం తరువాయి అభ్యంతరాలు, కొత్త సూచనలు, డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. అసలు విశాఖ జిల్లా భౌగోలిక స్వరూ
స్కూల్స్, హాస్టల్స్ లో అన్ని సౌకర్యాలు ఉండాలి : సీఎం జగన్
గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు నాణ్యంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని సూచించారు. గురువారం (ఆగస్టు 29, 2019)వ తేదీన సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈమేరకు అధికారులకు కీలక ఆ�