Home » tribals
పోడు భూముల రగడ రావణకాష్టంలా రగులుతోంది.. పచ్చని తెలంగాణ అడవుల్లో.. ఎర్రని రక్తం చిందుతోంది. ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతంలో.. నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయ్. ఫారెస్ట్ ఆఫీసర్లకు.. ఆదివాసీ బిడ్డలకు నిత్యం పోరు నడుస్తోంది. వీటన్నింటికి కారణం పోడు భ
తెలంగాణలో వారం రోజుల్లో 10 శాతం గిరిజన రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ఆదివాసి, బంజారా ఆత్మీయ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
స్కూల్ కి వెళ్లాలంటే రోజూ సాహసం చేయాల్సిందే. కొండలు ఎక్కుతూ దిగుతూ నదిని దాటుతూ దట్టమైన అడవిలో ఒంటరి ప్రయాణం చేస్తే కానీ ఆ స్కూల్ కి చేరుకోవడం కష్టం. కష్టమైనా, నష్టమైనా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.(Teacher Rajitha)
మెదక్ పట్టణంలో పిల్లికోటల దగ్గర రూ.4 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
తాము ఆంధ్రులమేనని.. ఏపీలోనే ఉంటామంటూ.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని వివాదాస్పద కొటియా గ్రామాల ప్రజలు ఏపీ సర్కార్ను ఆశ్రయించారు.
రోడ్డు కోసం గిరిపుత్రుల శ్రమదానం
పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి ఆ గిరిజన గూడెం దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయింది. దీనికి కారణం నల్లమల అభయారణ్యంలో లభించే ఔషధ మొక్కలే కారణమంటున్నారు.. ఆ గూడెం వాసులు.
కాగా, కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించిందని ఇన్నాళ్లూ భావించాం. దాని బారినపడని ఊరే లేదని, మనిషే లేడని అనుకున్నాం. కానీ, ఆ ఆదివాసీ గ్రామాలు, గూడెల్లో ఒక్క కరోనా కేసు కూడా లేదంటే నమ్ముతారా. అక్కడి ప్రజలకు కరోనా భయమే లేదు.. మాస్కులు, శానిటైజర్ల �
నల్లమల అటవీ ప్రాంత సమీపంలోని గిరిజన గూడేల్లో పులుల భయం వెంటాడుతోంది. వనం వదిలి జనంలోకి వస్తున్న పులులతో వారంతా ఉలిక్కిపడుతున్నారు.