tribals

    మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ : బాక్సైట్ తవ్వకాలు రద్దు

    September 26, 2019 / 10:47 AM IST

    ఏపీ సీఎం జగన్ మాట నిలుపుకున్నారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేశారు. బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30ఏళ్ల పాటు బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ ప్రభుత్వం ఇ

    అయ్యో పాపం : మృతదేహాన్ని 10కిమీ మోసుకెళ్లారు

    May 5, 2019 / 11:28 AM IST

    విశాఖ ఏజెన్సీలో దయనీయ పరిస్థితి నెలకొంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం స్థానికులకు శాపంగా మారింది. ఆఖరికి మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనుడి మృతదేహాన్ని అతడి బంధువులు 10 కిలోమీటర్ల�

    ఇంద్రవెల్లి… ఓ నెత్తుటి జ్ఞాపకం

    April 20, 2019 / 01:48 AM IST

    అదో హక్కుల పోరు. జల్‌, జమీన్‌, జంగిల్‌ నినాదంతో ఐక్యమైన ఆదివాసీ, గిరిజ ఉద్యమ జోడు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన సభపై ప్రభుత్వం పోలీసులను ఎగదోసింది.  అడవిబిడ్డలపై తుపాకి గుళ్లు కురిపించింది. ఈ ఘటనలో వందమందికిపైగా  అ�

    బ్రేకింగ్ : గిరిజనులకు ఫించన్ వయస్సు తగ్గింపు

    February 11, 2019 / 02:23 AM IST

    విజయవాడ : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని వర్గాలను ఆకట్టుకొనేందుకు ఏపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న వాటిని ఒక్కోక్కటి పరిష్కరిస్తూ ఆయా వర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు బాబు. ఇప్�

    ఆదివాసీల ఆరాధ్యుడు : హైమన్ డార్ఫ్

    January 11, 2019 / 09:06 AM IST

    మార్లవాయి : ఆదివాసుల ఆరాధ్యుడు..గిరిజనుల జీవితాల్లో జీవితాల్లో వెలుగులు నింపిన హైమన్ డార్ఫ్ జనవరి 11న ఆయన వర్థంతి. 1909 జూన్ 22న ఐరోపా ఖండంలోని ఇంగ్లండ్ రాజధాని లండన్ లో  జన్మించిన డార్ఫ్..ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గిరిజనులకు ఆ

10TV Telugu News