Home » Triple Murder
నాగేశ్వరరావు అతని ముగ్గురు కుమారులపై కత్తులు, బరిశెలతో ప్రత్యర్ధులు మూకుమ్మడి దాడి చేశారు. మంత్రాల నెపంతో నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా ఈ హత్యలు చేసినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.
హర్యానాలోని పానిపట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వావివరసలు మర్చిపోవడమే కాదు.. మృగాలు సిగ్గుపడే విధమైన పనిచేశాడు. భార్య, మరదలు, అత్తను చంపడమే కాకుండా శవాలను రేప్ చేశాడు. సోనెపట్ జిల్లా పత్తి కలియానా గ్రామానికి చెందిన నూర్ హసన్ ఈ దారుణాన్ని ఒడి�
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. ముగ్గురి హత్యకు కారణం ఏంటో తెలుసుకున్నారు. గుప్త నిధుల కోసమే ముగ్గురిని
కామారెడ్డి జిల్లా దోమకొండలో జరిగిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది. మృతులు బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన బాలయ్య, ఆయన కుమార్తెలు లత, చందనగా గుర్తించారు.