Home » #TripuraElections2023
మార్చి 8న త్రిపురలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గోనున్నారు.
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఫిబ్రవరి 16న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమతమ అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. బీజేపీ తొలి విడతలో 48 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ 17 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్ర