Home » troops
ఆర్మీకి సంబంధించి కీలక అంశాల్ని మనోజ్ పాండే పరిశీలించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి సూచించారు. భద్రత, సన్నాహక ఏర్పాట్లు, సైన్యం మోహరింపు, కార్యకలాపాల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష జరిపారు.
గతేడాది ఇదే రోజున తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులర్పించారు.
తూర్పు లడఖ్ లో చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల తరలింపు వేగవంతంగా జరిగేలా భారత్ చర్యలు తీసుకుంటోంది.
Ladakh తూర్పు లడఖ్ లోని పాంగాంగ్ సరస్సుకి ఉత్తర,దక్షిణ వైపున మొహరించిన బలగాలను దశల వారీగా ఉపసంహరించుకోవాలన్న ఒప్పందం తర్వాత భారత్-చైనాకు చెందిన యుద్ధ ట్యాంకులు వెనక్కి మరలుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను భారత ఆర్మీ కొద్దిస
Troops In Eastern Ladakh Get Upgraded Living Facilities గడ్డకట్టే చలిని సైతం భరిస్తూ తూర్పు లడఖ్ లో విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాల కోసం భారత ఆర్మీ మెరుగైన నివాస సౌకర్యాలను ఏర్పాటుచేసింది. శీతాకాలంలో విధుల్లో ఉన్న భద్రతా దళాల ఆపరేషనల్ సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు భారత
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) తొలిసారిగా లడక్ లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో మహిళా డాక్టర్లను నియమించింది. లేహ్ నుంచి పంపే దళాల సంరక్షణను మహిళా డాక్టర్లు చూసుకుంటారు. వారికి అన్ని రకాల అధికారాలు ఇచ్చారు. బోర్డర్ లో టెన్షన్ వాతావరణం నెల�
10వేల మంది పారామిలిటరీ సిబ్బందిని జమ్ముకశ్మీర్ నుంచి తక్షణమే ఉపసంహరించుకునేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వీరందరూ గతేడాది.. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్కు చేరుకున్నవారేనని అధికారులు వెల్లడించారు. సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపును �
India – China Border లో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. తూర్పు లడఖ్ లోని సరిహద్దులో చైనాకు ధీటుగా భారత్ చర్యలు తీసుకొంటోంది. అక్కడ 35 వేల మంది ప్రత్యేక భారతీయ సైనికులను మోహరించింది. వీరంతా కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడే వారు. సియాచిన్, ల�
సరిహద్దులో సైన్యాన్ని ఉపసంహరించుకుంటాం..అంటూ చెప్పిన చైనా..వక్రబుద్ధిని చాటుతోంది. తన సైన్యాన్ని మోహరిస్తూ..నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మోహన్ రేఖ వెంబడి దాదాపు 40 వేల మంది సైనికులను తరలించింది. తూర్పు లడఖ్ వద్ద బల
భారత్, చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు కుతంత్రాలకు తెరలేపింది చైనా. చైనా సైనికులు పెద్ద సంఖ్యలో భారత సరిహద్దులకు చేరుతున్నారు. చర్చల పేరుతో చైనా చేస్తున్న డ్రామాలను పసిగట్టిన భారత్ వెంటనే అలర్ట్ అ�