-
Home » trs candidate
trs candidate
Koosukuntla Prabhakar Reddy : మునుగోడు బైపోల్.. నేడు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ దాఖలు
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని సీపీఎం, సీపీఐ బలపరిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చండూరు మండలంలోని బంగారిగడ్డ నుంచి చండూరు పట
Kusukuntla Prabhakar Reddy : మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీ ఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్
మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను ప్రభాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆ�
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ
అభ్యర్థి ఎవరన్నది చర్చ అనవసరం
అభ్యర్థి ఎవరన్నది చర్చ అనవసరం
Munugodu TRS Politics : కేటీఆర్ చెప్పినా తగ్గేదేలేదంటున్న మునుగోడు టీఆర్ఎస్ అసమ్మతి నేతలు..
మునుగోడు టీఆర్ఎస్ లో అసంతృప్తి రోజురోజుకి ముదురుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దు అంటూ పలువురు అసమ్మతిరాగం అందుకున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహించేది లేదంటూ తీర్మా�
Huzurabad Bypoll : అభ్యర్థిని ప్రకటించనున్న టీఆర్ఎస్..గెల్లు శ్రీనివాస్ ఎవరు ?
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించనుంది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించే అవకాశం ఉందని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. దాదా�
Nagarjunasagar by-election : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిగా నోముల భగత్ నామినేషన్
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ నామినేషన్ వేశారు. ఆయన వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి ఉన్నారు.
MLC election votes counting : ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్ : ఏడో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవి ఆధిక్యం
పట్టభద్రుల ఫలితాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవికి 6 వేల 919 ఓట్లు పోలయ్యాయి.
రసవత్తరంగా తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీజేపీ, కాంగ్రెస్కు షాకిచ్చిన కేసీఆర్
Telangana Graduates’ MLC Elections : తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయగా.. టీఆర్ఎస్ తాజాగా అభ్యర్థిని ఖరారు చేసింది. అనూహ్యంగా పీవీ నరసింహారావు కూతుర్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్, బీజేప
ఎంఐఎం మద్దతుతో గ్రేటర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్
GHMC mayor Gadwala Vijayalakshmi : ఎట్టకేలకు జీహెచ్ఎంసీ కొత్త పాలకమండలి కొలువుదీరింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం టీఆర్ఎస్ కు దక్కింది. ఎంఐఎం మద్దతుతో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గా టీఆర�