హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ
మొయినాబాద్ ఫామ్హౌజ్ కేసులో కీలకంగా ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులు హైదరాబాద్ నగరం విడిచి ఎక్కడికీ వెళ్లరాదని హైకోర్టు షరతు విధించింది. బీజేపీలో చేరేలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడటంతో.. బీజేపీ ఏజెంట్లు రామచంద్రభా
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధంలేదని బండి సంజయ్ ప్రమాణం చేశారు. యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ డీల్ కాదని ఈ సందర్భంగా స్వామి వారి పాదాల దగ్గర బండి సంజయ్ ప్రమాణం చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపై సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఈ దాడి చేసినట్లు చెప్పారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన భారీ ఆపరేషన్ను తెలంగాణ పోలీసులు విఫలం చేశారు. మొయినాబాద్లోని ఫాంహౌజ్పై దాడి చేసి నలుగురు మధ్యవర్తుల్ని పట్టుకున్నారు. వారి నుంచి రూ.15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. ఎంపీ, ఎమ్మెల్సీలతో టెన్షన్ పట్టుకుంది. అసలు మేటర్లోకి వెళితే.. ఇప్పుడున్న ఎమ్మెల్సీల్లో కొందరు.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చూస్తున్నారు
తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలను బిజీబిజీగా ఉండేలా మార్చారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో ఎమ్మెల్యేలంతా దాదాపు ఏడాది పాటు ఎన్నికల్లోనే బిజీ అయ్యా�
తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలను గెలుచుకోవాలన్నదే అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. ఇందుకోసమే వ్యూహాలను రచించడంలో పార్టీ పెద్దలు తలమునకలయ్యారు. పార్టీని గెలిపించే బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించింది అధిష్టానం. మున్సిపల్ ఎన్ని
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గులాబీ పార్టీకి కీలకమైన నిజామాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందంటున్నారు. అధికార పార్టీ నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారట. నేతలందరినీ సమన్వయం చేసేందుకు సీనియర్ నేతలు ఎవరూ లేకపోవడంతో ఎమ్మెల్యేలు �