Home » Trs MLC Kavitha
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..బీజేపీ నేతల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. అన్నా రాజగోపాల్ ‘అన్నా తొందరపడకు నోరు జారకు’ అంటూ కవిత చేసిన ట్వీట్ కు కౌంటర్ గా రాజగోపాల్ రెడ్డి ‘చెల్లెమ్మా నిజం నిప్పులాంటిదమ్మా ’అంటూ రీ కౌ�
లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వైఎస్ షర్మిల మరోసారి తనదైనశైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితమ్మ తెలంగాణ పరువు తీశారని..తెలంగాణ బతుకమ్మ అంటూ హల్ చల్ చేసిన కవిత బతుకమ్మ ఆటలు ఆడి బతు�
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటిసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. వివరణ కోరుతూ Cr.P.C సెక్షన్ 160 కింద తనకు సీబీఐ నోటీసు జారీ చేశారని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటిసులు జారీ చేసింది. కేవలం వివరణ కోసమేనని స్పష్టం చేసింది. 160 సీఆర్పీసీ కింద వివరణ ఇవ్వాలని సీబీఐ నోటీస్ ఇచ్చింది. ఢిల్లీ లేదా హైదరాబాద్ లో ఎక్కడ హాజరు అయినా పర్వాలేదని నోటీసుల్లో పేర్
బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్..టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు కొనసాగుతున్నాయి. కవిత కాంగ్రెస్ లో చేరటానికి మంతనాలు జరుపుుతున్నారని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పం�
బీజేపీ ఎంపీ అర్వింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు. నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతానంటూ మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరున్నా, ఏ పార్టీ నేతలు ఉన్నా విచారణ జరపాల్సిందే, శిక్షించాల్సిందే అన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విచారణ వేగవంతం చేసి చర్యలు తీసుకోవాలని డిమాం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ తనపై చేస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. లిక్కర్ స్కామ్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత