Home » trs mp
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన రూ.80.65 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.
ఎంపీ కుమారుడిని బెదిరించి అతని వద్ద నుంచి గుర్తు తెలియని దుండగులు రూ.75 వేల రూపాయలు ఆన్లైన్లో ట్రాన్సఫర్ చేయించుకున్న ఘటన వెలుగు చూసింది.
శ్రీలంక పరిస్థితులపై ఈరోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ, తెలంగాణ అప్పులపై ఆసక్తికర చర్చ జరిగింది.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ నెల 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓం బిర్లా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు సమావేశాల సన్నాహాల వంటి అంశాలపై ఆయన వివ�
గిరిజన రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించారంటూ కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు.
ప్రధాని మోడీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు టిఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు తెలిపారు.
టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత కే. కేశవరావు(కేకే) కరోనా వైరల్ బారిన పడ్డారు. తాజాగా కరోనా పరీక్ష చేయించుకోగా కేకేకి కరోనా పాజిటివ్గా తేలింది.
నామా నాగేశ్వర్రావు ఇంట్లో సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో, కంపెనీల్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఖమ్మం, హైదరాబాద్లో మొత్తం ఆరు చోట్ల సోదాలు చేసిన ఈడీ, కీలక డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకుంది.
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు నివాసంలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి ఆయనకు చెందిన మధుకాన్ గ్రూప్ సంస్థలు సహా ఆరు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. రుణాల పేరుతో బ్యాంకులకు ఒక వెయ్యి 64 కోట్లకు మోసం చ�