Home » TRS MP santosh
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ మిస్ యూనివర్సల్ ఊర్వశి రౌటేలా వరకూ చేరింది. ప్రముఖ నటులు ప్రభాస్, విజయ్ లను దాటి దర్శకుడు సంపత్ నందికి చేరిన ఛాలెంజ్.. ఊర్వశి రౌటేలాకు చేరింది. దానిని స్వీకరించిన ఆమె జూ�
Green India Challenge ని స్వీకరించారు నటుడు ప్రభాస్. మూడో దశలో భాగంగా మూడు మొక్కలను నాటారు. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఇందులో పాల్గొన్నారు. పర్యావరణ హితం కోసం ఎంపీ సంతోష్ ‘Green India Challenge’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు..ప్ర�