Home » trs mps
కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు పిలుపునివ్వనున్నారు. లోక్సభ, రాజ్యసభలో పార్టీ ఎంపీలు అవలంభించవలసిన పలు కీలక అంశాలపై వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. పార్లమెంట్ వేదికగా పోరాటానికి పూనుకోవాలని �
కేంద్రంతో తేల్చుకుంటాం..!
తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఏర్పాటును ప్రధాని అవమానించారంటూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్స్ ఇచ్చారు.
ప్రధాని మోదీపై లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. లోక్ సభ జనరల్ సెక్రటరీకి నోటీసు అందించారు. పార్లమెంట్ ను అగౌరవపరచడం బాధాకరమని అన్నారు.
ప్రధానిపై TRS సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు
ఇది పేదలు, వ్యవసాయ, కార్మిక, ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్ అన్నారు. పేదలు, రైతులు, ఉద్యోగుల గురించి ప్రస్తావనే లేదన్నారు. కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరుత్సాహపరిచిందని..
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ బలం పెంచుకుని జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన..
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. వ్యవసాయ బిల్లుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లు.. తేనేపూసిన కత్తిలాంటిది అని కేసీఆర్ వర్ణించారు. దాన్ని కచ్చితంగా వ్యతిరేకించి తీరాలని కామెంట్ చేశారు. వ�
16 ఎంపీ సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్.. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. మార్చి ఫ్టస్ వీక్ నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా