-
Home » TRS Plenary
TRS Plenary
Telangana : బీజేపీని తిట్టటానికే టీఆర్ఎస్ ప్లీనరీ.. : బండి సంజయ్
BJP తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ 21వ ప్లీనరీ ఏర్పాటు చేసింది కేవలం బీజేపి (కేంద్ర ప్రభుత్వాన్ని) తిట్టటానికి మాత్రమే తప్ప అంతకు మించి ఏమీలేదన్నారు.
Trs plenary: ఎవ్వర్నీ వదిలేదిలే.. తెరాస నేతలకు జరిమానాల మోత
వారు అధికార పార్టీ నేతలు, అందులోనూ అధికార తెరాస పార్టీ ప్లీనరీ జరుగుతుంది. ఇక మనోళ్లు ఆగుతరా.. భాగ్యనగరంలోని ప్లీనరీ జరిగిన ప్రాంతాలన్నీ ప్లెక్సీ మయం అయ్యారు. నగరంలో ప్రధాన...
TRS Plenary : సంపద పెంచాలి.. పేదలకు పంచాలన్నదే కేసీఆర్ లక్ష్యం : హరీశ్ రావు
TRS Plenary : దేశంలో ఏడేళ్లలో దేశ ఆర్థిక వృద్ధిరేటు పడిపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మత కల్లోలాలు సృష్టించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
CM KCR : దుర్మార్గమైన విధానాలు దేశానికి అశనిపాతంలా దాపురించాయి : సీఎం కేసీఆర్
ప్రజలు ఎందుకు చీకట్లో మగ్గాలి? ఇది భారతీయుల ఖర్మానా? దేశంలో 65వేల టీఎంసీల నీరు నదుల్లో అందుబాటులో ఉందన్నారు. అయినా ప్రజలు మంచినీరు, సాగు నీటి కోసం ఎందుకు అల్లాడుతున్నారని ప్రశ్నించారు.
CM KCR : దేశానికే ఆదర్శంగా తెలంగాణ : సీఎం కేసీఆర్
ఎవరూ కూడా బద్దలు కొట్టలేని కంచుకోట టీఆర్ఎస్ అని గర్వంగా చెప్పారు. ప్రతీ రంగంలోనూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు, నేతల సమాహారంతోనే అద్భుత ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
TRS 21st Plenary : టీఆర్ఎస్ 21వ ప్లీనరీలో ఆమోదం తెలుపనున్న తీర్మానాలు…
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని నేడు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఘనంగా నిర్వహించటానికి సర్వం సిద్ధమైంది. ఈ ప్లీనరీలో టీఆర్ఎస్ పలు కీలక తీర్మానాలను ప్రవేశ పెట్టి ఆమోదించనుంది.
TRS Plenary: నేడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ప్రాంతాల్లో అంటే..
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భాగ్యనగరంలో బుధవారం ప్లీనరీ జరగనుంది. మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీలో మూడువేల...
TRS Plenary : హెచ్ఐసీసీ వేదికగా టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ కొనసాగుతోంది. పార్టీ జెండా ఆవిష్కరించి ప్లీనరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్లీనరీ వేదికపై అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్లీనరీకి 3వేల మందికిపైగా ప్రతినిధులు హాజరయ్య�
TRS Plenary : నేడు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ.. గులాబీ పండగకి సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నేడు(బుధవారం) పార్టీ ప్లీనరీ వేడుకలకు ఏర్పాటు చేసింది.
MLA Raja Singh: బీజేపీకో న్యాయం, టీఆర్ఎస్కో న్యాయమా: బ్యానర్ల ఏర్పాటుపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం
నగరంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు బ్యానర్లు పెడితే వెంటనే తొలగిస్తామని కేటీఆర్ అన్నారని, దీనిపై జీవోను కూడా విడుదల చేశారని రాజా సింగ్ పేర్కొన్నారు