Home » TRS Plenary
BJP తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ 21వ ప్లీనరీ ఏర్పాటు చేసింది కేవలం బీజేపి (కేంద్ర ప్రభుత్వాన్ని) తిట్టటానికి మాత్రమే తప్ప అంతకు మించి ఏమీలేదన్నారు.
వారు అధికార పార్టీ నేతలు, అందులోనూ అధికార తెరాస పార్టీ ప్లీనరీ జరుగుతుంది. ఇక మనోళ్లు ఆగుతరా.. భాగ్యనగరంలోని ప్లీనరీ జరిగిన ప్రాంతాలన్నీ ప్లెక్సీ మయం అయ్యారు. నగరంలో ప్రధాన...
TRS Plenary : దేశంలో ఏడేళ్లలో దేశ ఆర్థిక వృద్ధిరేటు పడిపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మత కల్లోలాలు సృష్టించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రజలు ఎందుకు చీకట్లో మగ్గాలి? ఇది భారతీయుల ఖర్మానా? దేశంలో 65వేల టీఎంసీల నీరు నదుల్లో అందుబాటులో ఉందన్నారు. అయినా ప్రజలు మంచినీరు, సాగు నీటి కోసం ఎందుకు అల్లాడుతున్నారని ప్రశ్నించారు.
ఎవరూ కూడా బద్దలు కొట్టలేని కంచుకోట టీఆర్ఎస్ అని గర్వంగా చెప్పారు. ప్రతీ రంగంలోనూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు, నేతల సమాహారంతోనే అద్భుత ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని నేడు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఘనంగా నిర్వహించటానికి సర్వం సిద్ధమైంది. ఈ ప్లీనరీలో టీఆర్ఎస్ పలు కీలక తీర్మానాలను ప్రవేశ పెట్టి ఆమోదించనుంది.
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భాగ్యనగరంలో బుధవారం ప్లీనరీ జరగనుంది. మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీలో మూడువేల...
హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ కొనసాగుతోంది. పార్టీ జెండా ఆవిష్కరించి ప్లీనరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్లీనరీ వేదికపై అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్లీనరీకి 3వేల మందికిపైగా ప్రతినిధులు హాజరయ్య�
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నేడు(బుధవారం) పార్టీ ప్లీనరీ వేడుకలకు ఏర్పాటు చేసింది.
నగరంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు బ్యానర్లు పెడితే వెంటనే తొలగిస్తామని కేటీఆర్ అన్నారని, దీనిపై జీవోను కూడా విడుదల చేశారని రాజా సింగ్ పేర్కొన్నారు