Home » TRS Vs BJP
27వ తేదీ తరువాత నా వ్యవసాయక్షేత్రానికి మీడియాను తీసుకెళ్తా. ఆరోజు రఘునందన్ రావు రావాలి. నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు హైకోర్టులో ఊరట లభించింది. పాదయాత్ర నిర్వహించుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, బైంసా సిటీలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర చేసుకోవాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో సంజయ్ బై�
మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిల మధ్య పోరు సాగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లను లెక్కించిన అనంతరం 8:30 గంటలకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కింపు ప్
Munugode Bypoll Counting: రేపే ఫలితాలు.. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్కు సర్వం సిద్ధం
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగినట్లుగా భావిస్తున్న భారీ ఆపరేషన్ ఆకర్ష్ పై... టీఆర్ఎస్, బీజేపీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఘటనపైకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..�
గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు అంశంపై కేసీఆర్ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధ
కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశవ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని, ఒకేసారి ఎన్నికలకు వెళ్దామని అప్పుడు ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్నారని ఇష్టారీతిలో వ్యాఖ్యలు చే�