Home » TRS Vs BJP
తెలంగాణ నుంచి యాసంగి వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్రం తొండి చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాజకీయాలలో మెల్లగా హీట్ మొదలవుతుంది. ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో దేశంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేసి..
టీఆర్ఎస్, బీజేపీ చేతిలో కొత్త ఆయుధాలు
మరోవైపు తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. ధాన్యం, బియ్యం కొనుగోలుపై కేంద్ర...
తెలంగాణలో ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని ఖరాఖండిగా చెప్పేశారు. రాష్ట్రంలో ఉత్పత్తుల ఆధారంగా కొనుగోలు చేయలేమని, అదనంగా ఉన్న ఉత్పత్తులు, ధర, డిమాండ్, సరఫరా...
ఢిల్లీకి చేరిన టీఆర్ఎస్ మంత్రులు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ కోరారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరనున్నారు.
టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటున్న కమళం పార్టీ నేతలు మరింత జోష్ పెంచారు. ఇక సీఎం కేసీఆర్ ప్రకటించిన పీపుల్స్ ఫ్రంట్ కు తమ దూకుడుతో చెక్ పెట్టాలని బీజేపీ చూస్తోంది.
హత్య కుట్రపై.. రాజకీయ రగడ
పలు జిల్లాల్లో రైతు బంధు వేడుకలను వినూత్నంగా జరుపుతున్నారు టీఆర్ఎస్ నేతలు. వరినారుతో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలను తయారు చేశారు. ట్రాక్టర్ ర్యాలీలతో హోరెత్తించారు...
బీజేపీపై తెలంగాణ మంత్రుల మూకుమ్మడి దాడి