Home » TRS
దేశంలో జాతీయ పార్టీని ప్రారంభించాలని ఏర్పాట్లు చేసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు హైదరాబాద్ లోని ప్రగతిభవన్లో టీఆర్ఎస్ కీలక నేతలతో సమావేశం జరపనున్నారు. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు ఇందులో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్న
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదు?
తెలంగాణలో అమలు అవుతున్న మిషన్ భగీరథ పథకానికి జాతీయ పురస్కారం లభించింది. భారత్ లో మారుమూల గ్రామాలకు మంచినీటిని అందిస్తున్న ఏకైన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అక్టోబర్ 2న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌ�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సీఎం కేసీఆర్ కటీఫ్ చెప్పారా? పీకే టీమ్ సర్వేలపై గులాబీ బాస్ అసంతృప్తి వ్యక్తం చేయటంతో ఇక తెలంగాణ నుంచి పీకే టీమ్ మకాం ఎత్తేసినట్లుగా సమాచారం.
Super Punch : లడాయికి సిద్ధం
బీజేపీ తెలంగాణ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మనకు న్యాయపరంగా రావాల్సిన అంశాల గురించి డిమాండ్ చేయడానికి తెలంగాణలోని ఒక్క బీజేపీ జోకర్ కూ దమ్ములేదు. గుజరాతీ బాస్ ల చెప్పులు మోసేందుకు బీజేపీ తెలంగాణ నేతలు ఎప్పుడూ సిద్ధం
బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు బీజేపీకి లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన బీజేపీ నేతల పేర్లు చెప్పగలరా అని అడిగారు. తెలంగాణ పోరాట యోధులను బీజేపీ హైజాక్ చేస్తోందన
తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వ హక్కు..దానికి గురించి మాట్లాడే హక్కు ఏ పార్టీకి లేదు అంటూ సీపీఐ నేత నారాయణ అన్నారు. చాకలి ఐలమ్మ లాంటి పోరాట యోధులను హైజాక్ చేస్తున్నారని తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఏపార్టీ పడితే ఆ పార్టీ నేతలు మాట�
‘‘ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది. సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్రప్రభుత్వం అందుకు భిన్నంగా సాచివేత ధోరణిని అవలంభించింది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గా�
‘ఎల్జీ మెడికల్ కాలేజ్ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజ్ గా మార్చారు. ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తనదైన దారిలో వెళ్తే, భారతీయ రిజర్వు బ్యాంకు.. కరె�