Home » TRS
కోడి, క్వార్టర్ బాటిల్ పంచిన టీఆర్ఎస్ నేతకు ఈసీ నోటీసులు
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు పోటీ చేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బంగారి గడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో తెలంగాణ మంత్రి కే
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరవుతారు.
మునుగోడులో మరో మూడు వారాల్లో ఉప ఎన్నిక జరుగనుంది. దీంతో మునుగోడు కేంద్రంగా ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీల మధ్య మాట తూటాలు పేలుతున్నాయి. ఛాలెంజ్ లు జరుగుతున్నాయి. పోటాపోటీగా విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో మునుగోడ
టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ ను కలిశారు. కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని విజ్ఞప్తి చేశారు. మొత్తం 8 గుర్తులను మార్చాలని కోరారు.
మునుగోడు ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.500 కోట్లు ఖర్చు చేస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు సమాచారమని కేటీఆర్ అన్నారు. అంతేగాక, రూ.22 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తేనే బీజేపీీలో �
టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పేరును బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి)గా మార్చాలని తాము చేసిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు అందించారు. సీఈసీని కలిసి బీఆర్ఎస్ పేరు మార్పు, పార్టీ రాజ్యాంగంలో సవరణలపై వివరించారు.
మునుగోడు ఉప ఎన్నికకు రేపు నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధాన పార్టీలు నేటి నుండి మునుగోడు కదనరంగంలోకి దూకనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ఇంచార్జ్ లను నియమించాయి. టిఆర్ఎస్ ఒక్కో ఎంపీటీసీ పరిధి ఒక్కో కీలక నేతకు బాధ్యత అప్పగించింది. మొత్తం 86 మంద�
సీఎం మార్పుపై గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మార్పు చర్చకు ఆయన తెరదించారు. తెలంగాణ సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.