Home » TRS
బీజేపీని గెలిపించేందుకే టీఆర్ఎస్ లో చేరారన్న విషయం కేసీఆర్ తో సహా టీఆర్ఎస్ నేతలంతా గుర్తుంచుకోవాలంటూ తన వ్యాఖ్యలతో దుమారం రేపారు రఘునందన్ రావు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా తరచు తీవ్ర విమర్శలు చేసే షర్మిల మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే వి
బీజేపీకి మరో నేత గుడ్బై చెప్పారు. సీనియర్ నేత స్వామి గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే రాజీనామా చేసిన దాసోజ్ శ్రవణ్తో కలిసి స్వామి గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.
బీజేపీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శ్రవణ్ టీఆర్ఎస్లో చేరనున్నారు. అంతేగాక, బీజేపీకి చెందిన మరో ఇద్దరు ఉద్యమనేతలు టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు. ఆ ఇద్దరు టీఆర్ఎస్ మాజీ నేతలు రేపోమాపో మ�
తనకు ప్రగతి భవన్ కు వెళ్లేందుకు తనకు ఎలాంటి అడ్డంకులూ లేవని పద్మారావు వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, కొందరు బీజేపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ �
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఢిల్లీలో ఉన్న ఆయన ప్రస్తుతం తుగ్లక్ రోడ్డులోని నివాసంలో వైద్యులతో చికిత్స చేయించుకుంటున్నారు. తెలంగాణ ఉన్నతాధికారులను అత్యవసరంగా ఢిల్లీ రావాలని ఆదేశించారు.
టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. త్వరలో బీజేపీలో చేరడం ఖాయమైంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 19న బీజేపీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు.
మునుగోడు ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రవికుమార్ దంపతులు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నికవేళ టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం కేసీఆర్కు పంపారు.
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నానికి నామినేషన్ల పర్వం పూర్తైంది. దాదాపు 140 నామినేషన్లు దాఖలుకాగా, వంద మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.