Home » TRS
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపా�
రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లను లెక్కించిన అనంతరం 8:30 గంటలకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కింపు ప్
మొయినాబాద్ ఫామ్హౌజ్ కేసులో కీలకంగా ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల ఫామ్హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై విమర్శలు చేశారు. ఈ కొనుగోలుకు సంబంధించిన వీడియోను మీడియాకు విడుదల చేశారు.
పోలింగ్ ముగిసిన అనంతరమే సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హాట్ ఫేవరేట్గా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. కాగా, ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఫలితాలు అధికార పార్టీ టీఆర్ఎస్�
మునుగోడు ఎన్నిక వేళ.. హింసను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆయన ఆరోపించారు. మునుగోడులో ఓడిపోతామని తెలిసే తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై టీఆర్ఎస్ ద�
‘‘అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కనీసం తన సొంత పార్లమెంట్ సీటు అమేథీలో గెలవలేకపోయారు. అటువంటి నేత ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ జీ జాతీయ పార్టీ ఆశయాలను అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారు. ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్న వ్యక్తి మొదట తనను
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తులకు అనుమతిని ఉపసంహరించుకుంది. తెలంగాణలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చింది. అయితే, సీబీఐకి ఇచ్చిన ఆ అనుమతిని వెనక్కు త�
తాము బాధ్యతగల వ్యక్తులమని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. అన్నీ ప్రజల ముందుకు వచ్చాయని అన్నారు. తమ నేతలు ఎవరూ మాట్లాడవద్దని తానే చెప్పానని తెలిపారు. సందర్భానుసారం సీఎం, దర్యాప్తు సంస్థల అధికారులు వివరాలు తెలుపుతారని వివరించ�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఈరోజు ఆడియో, వీడియో టేపులను బయటపెట్టనున్నారు.