Home » TRS
మంత్రి గంగుల ఇంట్లో ఈడీ సోదాలు
కేసీఆర్కు నామమాత్ర ఆహ్వానం పంపారు
ఇక నుంచి తెలంగాణ సర్కారుకి వ్యతిరేకంగా, కసిగా పనిచేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైందని చెప్పారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో నైతిక విజయం తమదేనని అన్నారు. ము
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ 15 రోజుల్లోగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడులో బీజేపీ ఓటమి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈసీకి టీఆరెస్ ఫిర్యాదు చేస్తే ప్రేక్షక పాత్ర వహించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మునుగొడులోనే డబ్బులు అనే ప్రస్తావన వచ్చింది. ఈటెల రాజేందర్, రాజగోపాల్ ఇద్దరు ధనవంతులు కాబట్టే ఎన్నిక డబ్బుమయం అయిందనే అభిప్రాయం వచ్చింది. ఏ ఎన్న�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ 10,297 ఓట్ల మెజారిటీ సాధించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాదే ముందస్తు ఎన్నికలకు వెళతారని, అందుకోసం అన్ని ఏర్పాట్లూ చేసుకుంటారని అందరూ భావించారు. కానీ, ఇంతవరకూ కేసీఆర్ ఆ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇంతలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కీలక నేత కోమటిరెడ్డి రాజగ�
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు.
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ 1631 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం జరుగుతోందని జగదీశ్ రెడ్డి చెప్పారు. అంతేగాక, మీడియాకు ముందే లీకులు ఇస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది. ఫలితాల వెల్లడిలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీసింది. కాగా, ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడి�